हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Powerful: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరో తెలుసా?

Vanipushpa
Latest Telugu News: Powerful: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అస్థిరత, అశాంతి నెలకొంది. దాదాపు ప్రతి దేశం.. తమ సరిహద్దు దేశాలతో వైరం పెంచుకుంటోంది. ఉక్రెయిన్- రష్యా దగ్గర్నుంచి ఇజ్రాయెల్- పాలస్తీనా, భారత్- పాకిస్థాన్, చైనా- తైవాన్, చైనా- భారత్, పాకిస్థాన్- అఫ్గానిస్తాన్.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక దేశాల్లో ప్రస్తుతం అస్థిరత, అశాంతి నెలకున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరు..? వాళ్లు ఏం చేస్తారు..? అని తెలుసుకోవడానికి అందరూ పరితపిస్తారు.

Read Also: ODI series: వన్డే సిరీస్.. గాయం కారణంగా ఆల్‌రౌండర్ కేమరూన్ ఔట్

తొలి స్థానంలో జిన్ పింగ్, రెండోస్థానంలో ట్రంప్

ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులను అధికారం, ప్రభావం, కంట్రోల్ ఈ మూడు శక్తులు ప్రభావితం చేస్తాయి. వాళ్లు ప్రపంచాన్ని మార్చగలరు. ఇక్కడ డబ్బు ప్రాముఖ్యం కాదు.. ఎవరైతే తమ నిర్ణయాలతో ప్రపంచ దేశాల్ని ప్రభావితం చేస్తారో.. కోట్లాది మంది జీవితాలపై ప్రభావం చూపిస్తారో.. సరిహద్దుల్ని మార్చడం చేస్తారో వారే ఇక్కడ శక్తివంతమైన వ్యక్తులుగా చెప్పవచ్చు. ఇందులో రాజకీయ నాయకుల నుంచి టెక్ దిగ్గజాల వరకు అందరూ ఉన్నారు. ఇక ఈ లిస్టులో తొలి స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఉన్నారు. ఆయన చెైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడిగా.. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్మీ లో ఒకటైనా చైనా సైన్యం అధినేతగా జిన్ పింగ్ (Jinping)ఉన్నారు. అతడి పాలసీలు చైనానే కాకుండా ప్రపంచ దేశాల్ని ప్రభావితం చేస్తాయి. ఇక రెండోస్థానంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఉన్నారు. అతిపెద్ద ఎకానమీగా అమెరికా ఉంది. అమెరికన్ కరెన్సీ ప్రపంచ దేశాల్ని శాసిస్తోంది. అలాగే పలు కారణాల వల్ల కూడా ట్రంప్ రెండో శక్తివంతమైన నేతగా ఉన్నారు.

   Telugu News: Elon Musk: మస్క్ 'గ్రోకిపీడియా వికీపీడియాకు పోటీగా నిలిచేనా?
Telugu News: Elon Musk: మస్క్ ‘గ్రోకిపీడియా వికీపీడియాకు పోటీగా నిలిచేనా?

మూడో స్థానంలో ఎలాన్ మస్క్

మూడో స్థానంలో టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఉన్నారు. స్పేస్ ట్రావెలింగ్ నుంచి ఏఐ వరకు ఆయన సంస్థలు ఉన్నాయి. ప్రపంచంలోనే కుబేరుడిగా మస్క్ ఉన్నారు. 2025 నాటికి ఆయన ఆస్తుల విలువ 330 బిలియన్ డాలర్లుగా ఉంది. బిజినెల్ ప్రపంచంలో మస్క్ ఒక తిరుగులేని వ్యక్తిగా ఉన్నారు. నాలుగో స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ(Modi) ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశానికి ఆయన ప్రధానిగా ఉన్నారు. ఎకానమీ, ఆర్మీ పరంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉంది.

మూడో స్థానంలో జెరోమ్ పోవెల్

ఐదో స్థానంలో ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ యూనైటెడ్ స్టేట్స్ సీఈఓ జెరోమ్ పోవెల్ ఉన్నారు. ద్రవ్యల్బణం, ఎంప్లాయ్ మెంట్, కరెన్సీ అంశాల్లో ఆయనకు ప్రాముఖ్యత ఉంది. ఆరో స్థానంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు. ఏడో స్థానంలో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్.. ఎనిమిదో స్థానంలో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్.. తొమ్మిదో వ్యక్తిగా ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా.. పదో స్థానంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870