हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu News:Kakinada Crime: పెళ్లైన 5 నెలలకే నవవధువు ఆత్మహత్య

Pooja
Telugu News:Kakinada Crime: పెళ్లైన 5 నెలలకే నవవధువు ఆత్మహత్య

కాకినాడ జిల్లా(Kakinada Crime) పెళ్లైన 5 నెలలకే నవవధువు ఆత్మహత్య, తొండంగి మండలం, గోపాలపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లై కేవలం ఐదు నెలలు మాత్రమే అయిన ఓ వివాహిత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం మండలం, తిడ్డిమి గ్రామానికి చెందిన శిరీషగా పోలీసులు(Kakinada Crime) గుర్తించారు.

Read also: Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు నేడు భారీ వర్ష సూచన: తెలంగాణలో ఎల్లో అలర్ట్

Kakinada Crime

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

తిడ్డిమి గ్రామానికి చెందిన శిరీషకు అదే గ్రామానికి చెందిన ప్రదీప్ కుమార్‌తో ఈ ఏడాది మే నెలలో వివాహం జరిగింది. భర్త ప్రదీప్ కుమార్, తొండంగి మండలంలోని దివీస్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తుండటంతో, ఈ దంపతులు గత మూడు నెలలుగా గోపాలపట్నంలో నివాసం ఉంటున్నారు.

ఆత్మహత్యకు ముందు తండ్రితో సంభాషణ:

ఆత్మహత్యకు(suicide)ముందు శిరీష తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడింది. ఆ తరువాత తండ్రి తిరిగి ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే గోపాలపట్నం చేరుకోగా, అప్పటికే శిరీష ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. కూతురు మృతి చెందడంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సూసైడ్ నోట్‌లో సంచలన ఆరోపణలు:

సంఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో, శిరీష తన చావుకు అత్త, భర్త వేధింపులే కారణమని స్పష్టంగా పేర్కొంది. భర్తపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూనే, తాను చేసిన పనికి అతని కోపం అసహ్యంగా మారిందనే బాధను తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు అత్త, భర్తపై వచ్చిన వేధింపుల ఆరోపణలపై విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?

కాకినాడ జిల్లా, తొండంగి మండలం, గోపాలపట్నంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

వివాహిత ఆత్మహత్యకు ప్రధాన కారణం ఏమిటి?

సంఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో, ఆమె చావుకు అత్త, భర్త వేధింపులే కారణమని శిరీష స్పష్టంగా పేర్కొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రైళ్లకి నో రిజర్వేషన్ వేకెన్సీ

రైళ్లకి నో రిజర్వేషన్ వేకెన్సీ

తిరుమల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల

తిరుమల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల

పంబ వద్ద రోడ్డు ప్రమాదం.. ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

పంబ వద్ద రోడ్డు ప్రమాదం.. ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

విశాఖపట్నం ఐటీ కేంద్రంగా మారుతున్న ఇన్ఫోసిస్ క్యాంపస్

విశాఖపట్నం ఐటీ కేంద్రంగా మారుతున్న ఇన్ఫోసిస్ క్యాంపస్

ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులకు JAN 5 వరకు గడువు

ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులకు JAN 5 వరకు గడువు

విజయవాడలో ఐటీ హబ్‌గా మారే ఏరియాలు ఏవంటే?

విజయవాడలో ఐటీ హబ్‌గా మారే ఏరియాలు ఏవంటే?

ప్రజల జీవన ప్రమాణాలు పెరిగా: ఆర్బీఐ నివేదికే

ప్రజల జీవన ప్రమాణాలు పెరిగా: ఆర్బీఐ నివేదికే

దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ

దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ

కల్తీనెయ్యి కేసులో చిన్నఅప్పన్నకు గడ్డుకాలమే!

కల్తీనెయ్యి కేసులో చిన్నఅప్పన్నకు గడ్డుకాలమే!

తీర ప్రాంత అభివృద్ధికి మణిహారం వందేభారత్ రైలు

తీర ప్రాంత అభివృద్ధికి మణిహారం వందేభారత్ రైలు

మరో 2వేల మెగావాట్ అవర్ బేస్ ప్రాజెక్టులు

మరో 2వేల మెగావాట్ అవర్ బేస్ ప్రాజెక్టులు

డాట్ ల్యాండ్ సమస్యలు ఎన్నెన్నో… చుక్కల భూములపై దళారుల కన్ను

డాట్ ల్యాండ్ సమస్యలు ఎన్నెన్నో… చుక్కల భూములపై దళారుల కన్ను

📢 For Advertisement Booking: 98481 12870