हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Anantagiri tourism : తెలంగాణలో ₹2,950 కోట్ల అనంతగిరి టూరిజం హబ్‌ భారీ ప్రాజెక్ట్‌

Sai Kiran
Anantagiri tourism : తెలంగాణలో ₹2,950 కోట్ల అనంతగిరి టూరిజం హబ్‌ భారీ ప్రాజెక్ట్‌

Anantagiri tourism : తెలంగాణ ప్రభుత్వం వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ₹2,950 కోట్లు విలువైన పర్యాటక ప్రాజెక్ట్‌ను కేంద్రానికి ప్రతిపాదించింది. (Anantagiri tourism) ఈ ప్రాజెక్ట్‌లో వెల్‌నెస్ సెంటర్‌, లగ్జరీ రిసార్ట్‌లు, ఫారెస్ట్ వ్యూ విల్లాలు, లగ్జరీ టెంట్‌ వసతి సదుపాయాలు, అలాగే 130 గదుల ఐదు నక్షత్ర హోటల్‌ నిర్మాణం ఉండనున్నాయి.

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు కాంతి ఈ ప్రతిపాదనను రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో అక్టోబర్ 14 మరియు 15 తేదీల్లో జరిగిన రెండు రోజుల రాష్ట్ర పర్యాటక మంత్రుల సమావేశంలో సమర్పించారు.

Read Also: Smriti Irani: దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్

దేశవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి వ్యూహాలను చర్చించేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని నిర్వహించింది.

ఈ ప్రాజెక్ట్‌ అమలుతో స్థానికంగా సుమారు 2,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) ఆధారిత “డెస్టినేషన్ మెచ్యూరిటీ మోడల్” ప్రకారం కొనసాగనుంది. దీని ద్వారా గమ్యస్థాన నిర్వహణ సామర్థ్యాన్ని పెంచి, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వల్లూరు కాంతి వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870