हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Bihar Elections AI Ban: బీహార్ ఎన్నికల ముందు కీలక నిర్ణయం, AI దుర్వినియోగంపై నిషేధం

Radha
Latest News: Bihar Elections AI Ban: బీహార్ ఎన్నికల ముందు కీలక నిర్ణయం, AI దుర్వినియోగంపై నిషేధం

AI ఆధారిత తప్పుడు ప్రచారంపై కఠిన చర్యలు

రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Elections AI Ban) నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ (EC) కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల ప్రచార సంస్థలు కృత్రిమ మేధస్సు (AI) లేదా సింథటిక్‌ మీడియాను ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ఓటర్లను ప్రభావితం చేయడం కఠినంగా నిషేధించింది. ఇలాంటి చర్యలు మోడల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా పరిగణించబడతాయని స్పష్టం చేసింది.

Read also: Vijay: ప్రత్యేక వేదిక పై భాదిత కుటుంబాలను కలవనున్న విజయ్

Bihar Elections AI Ban

స్వేచ్ఛా, నిష్పాక్షిక ఎన్నికల లక్ష్యంతో నిబంధనలు

బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, కమిషన్ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికలు న్యాయంగా, స్వేచ్ఛగా జరగాలనే ఉద్దేశంతో AI (Bihar Elections AI Ban)వినియోగంపై నియంత్రణలు విధించింది. రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో ఉపయోగించే వీడియోలు, గ్రాఫిక్స్, లేదా సోషల్ మీడియా(Social Media) పోస్టులు నిజమైన సమాచారాన్ని మాత్రమే ప్రతిబింబించాలనీ, తప్పుడు AI వీడియోల ద్వారా ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేయరాదని హెచ్చరించింది.

సోషల్ మీడియా కంటెంట్ కూడా నియమావళి పరిధిలో

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అభ్యర్థులు లేదా పార్టీలు పంచుకునే కంటెంట్ కూడా ఇప్పుడు ఈ మార్గదర్శకాల పరిధిలోకి వస్తుంది. ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించే AI కంటెంట్‌ను పంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని EC హెచ్చరించింది.

ఎన్నికల కమిషన్ ఏ విషయంపై నిబంధనలు జారీ చేసింది?
AI ద్వారా తప్పుడు ప్రచారం, సింథటిక్ వీడియోలు ఉపయోగించడం నిషేధించింది.

ఈ మార్గదర్శకాలు ఎవరికి వర్తిస్తాయి?
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల ప్రచార సంస్థలకు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870