हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News:DCC Presidents Selection: రేపు ఏఐసిసి పరిశీలకుల రాక

Pooja
Telugu News:DCC Presidents Selection: రేపు ఏఐసిసి పరిశీలకుల రాక

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి వారి మనోభావాలకు అద్దం పట్టేలా డిసిసి అధ్యక్షుల ఎంపిక(DCC Presidents Selection) చేయడం కోసం ఎఐసిసి నియమించిన పరిశీలకులు తెలంగాణకు శనివారం ఉద యం రాబోతున్నారు. డిసిసి ప్రసిడెంట్ ఎంపికకోసం సెప్టెంబరు 23న అఖిలభారత కాంగ్రెస్కమిటీ సెక్రటరీ కెసి వేణుగోపాల్ 22 మందితో కూడిన పరిశీలకుల జాబితా ప్రకటించారు.

Read Also: Mohammed Kaif: ఆస్ట్రేలియా సిరీస్ .. భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి

DCC Presidents Selection

తెలంగాణ పరిశీలకులలో వి.నారాయణ స్వామి, సి.పి.జోషి. శక్తి సింగ్ గోహిల్, బెన్నీ బెహానన్, అంటో ఆంటోనీ, హిబి ఈడెన్, స్టారిటా లైట్ ప్లాంగ్, శోభా ఓజా, బి.వి. శ్రీనివాన్, అజయ్ సింగ్, రిజ్వాన్ అర్షద్, టి. సిద్ధిక్, సోఫియా ఫిర్దాస్, శ్రీనివాస్ మానే, అమిన్ పటేల్ ఎం.నారాయణ స్వామిప సారత్ రౌత్, బిస్వరం జన్ మోహంతీ, నబజ్యోతి పట్నాయక్, డెబాసిస్ పట్నా యక్, జాన్సన్ అబ్రహామ్, కె.మహేంద్రన్లతో కూడిన జాతీయ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. శనివారం వారు రాగానే నియామకాల ప్రక్రియ కోసం ఔత్సాహిక నాయకుల పట్ల కాంగ్రెస్ కార్యకర్త మనోభావాలు అంనావేసేకార్యక్రమం ప్రారంభమౌతుంది. క్షేత్ర స్థాయిలో పర్యటించి వారం రోజులలో ఒక సమగ్రమైన నివేదిక ఎఐసిసి కి అందజేస్తారు.

తెలంగాణ రాష్ట్రంతోపాటు ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం(DCC Presidents Selection) పరిశీలకుల పేర్లను ఎఐసిసి(AICC) సెప్టెంబరు మూడో వారం ప్రకటించింది. జాతీయ స్థాయిలో సీనియర్ నాయకుల ను పరిశీలకులనియమించినారు. డిసిసిల నియామకాలను ఎఐసిసిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది అందుకే పరిశీలకుల నియామకం జాబితాను కూడా ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గేపేరుతోనే విడుదల చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకోవడానికి ఎఐసిసి సీనియర్ నాయకులను ఇంచార్జ్ లుగా నియమించినారు. ఎఐసిసిమాజీ ముఖ్యమంత్రి, సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, స్పీకర్ గా పని చేసిన వారిని తెలంగాణ డిసిసిల నియామకాలకు ఇంచార్జ్ లుగా వేయడం జరిగింది. డిసిసి నియామకాలకు ఇస్తున్న ప్రాధాన్యత కు నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దీంతో డిసిసి నియామకాలు ఎంత పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా జరుగుతాయో అర్థం చేసుకోవచ్చు.డిసిసి లకు భవిష్యత్ లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వనుండడంతో డిసిసి లకు డిమాండ్ పెరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్

మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి

మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి

కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌లో విషాదం, మహిళా డాక్టర్ ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌లో విషాదం, మహిళా డాక్టర్ ఆత్మహత్య

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

📢 For Advertisement Booking: 98481 12870