हिन्दी | Epaper
భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Latest News: Tamilnadu: చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడిని విడుదల చేసిన ఉన్నత ధర్మాసనం

Anusha
Latest News: Tamilnadu: చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడిని విడుదల చేసిన ఉన్నత ధర్మాసనం

తమిళనాట (Tamilnadu) 2017లో సంచలనం రేపిన ఆరేళ్ల బాలిక హాసినిపై జరిగిన అత్యాచారం, హత్య కేసు తాజాగా మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో నిందితుడిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) తీసుకున్న తాజా తీర్పు పెద్ద దుమారం రేపింది. సుప్రీంకోర్టు ఈ నిర్ణయంలో కీలక అంశాలను ప్రస్తావించింది. నిందితుడిపై విచారణ సమయంలో పోలీసులు సరైన ఆధారాలు సేకరించలేదని, దర్యాప్తు పద్ధతిలో తీవ్ర లోపాలు ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.

Telangana Villages: ములుగు జిల్లాలోని 8 గ్రామాలకు కేంద్రం భారీ నజరానా

పైగా ఈ కేసులో నిందితుడిని పోలీసులు బలి పశువును చేశారని.. విచారణ ఏకపక్షంగా జరిగిందని తెలిపింది. నిందితుడికి తనను తాను రక్షించుకునే హక్కుందని.. రాజ్యాంగమే దీన్ని కల్పించిందని చెప్పుకొచ్చింది.

ఈ హక్కుకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత న్యాయస్థానంతో పాటుగా ప్రభుత్వానికి కూడా ఉందని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది.కేసు వివరాలకు వస్తే.. తమిళనాడు (Tamilnadu), కుండ్రత్తూరుకు చెందిన దశ్వంత్ ‌.. 2017లో చెన్నై మౌలివాక్కానికి చెందిన ఆరేళ్ల బాలిక హాసినిపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశాడు.

దిగువ కోర్టు తీర్పుపై దశ్వంత్

ఈ కేసులో జైలుకెళ్లి.. బెయిల్ మీద బయటకు వచ్చిన దశ్వంత్ (Dashwant) ఆ తర్వాత బాలిక తల్లిని కూడా హత్య చేశాడని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దిగువ కోర్టు దశ్వంత్‌కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.అయితే దిగువ కోర్టు తీర్పుపై దశ్వంత్.. హైకోర్టును ఆశ్రయించాడు.

అక్కడ అతడికి చుక్కెదురైంది. దిగువ కోర్టు తీర్పును మద్రాస్ హైకోర్టు కూడా సమర్థించింది. దీన్ని సవాల్‌ చేస్తూ 2018లో నిందితుడు దశ్వంత్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈక్రమంలో బుధవారం నాడు జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్‌ విక్రమ్‌ సేథ్, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ల ధర్మాసనం విచారణ జరిపింది.

 Tamilnadu
 Tamilnadu

పరిస్థితులను వివరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని

ఈక్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ కేసు విచారణలో భాగంగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక (FSL report) లతో పాటుగా ఇతర ముఖ్యమైన పరిస్థితులను వివరించడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమైందని ధర్మాసనం పేర్కొంది. కోర్టు.. పిటిషనర్‌ను దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో వచ్చిన ఆరోపణలకు సంబంధించిన పత్రాలను నిందితుడికి అందించలేదని తెలిపింది.

మరణ శిక్ష విధించే కేసులో.. రాజ్యాంగం ఇలాంటి పత్రాలను తప్పనిసరి చేసిందని ధర్మాసనంన తన తీర్పులో పేర్కొంది.నిందితుడికి తనను తాను కాపాడుకునే హక్కు ఉందని.. ఇందుకు అవకాశం కల్పించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

2018, ఫిబ్రవరి 19వ తేదీన దశ్వంత్‌ని దోషిగా నిర్ధారించి కోర్టు.. అదే రోజు అతడికి మరణ శిక్ష విధిస్తూ తీర్పునివ్వడాన్ని ప్రస్తావించిన ధర్మాసనం.. ఇందుకు కోర్టు అనవసర ఉత్సాహం చూపిందని అభిప్రాయపడింది.

ఈ కేసులో దిగువ కోర్టు, మద్రాస్‌ హైకోర్టు (Madras High Court) వెల్లడించిన తీర్పులను పక్కనబెడుతున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితుడి మీద వేరే ఇతర కేసులు ఏవి లేకపోతే.. అతడిని జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా ధర్మాసనం అధికారులను ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్క్రీన్ షాట్లు నమ్మి రూ. 2.5 కోట్లు కోల్పోయిన రిటైర్డ్ కల్నల్‌

స్క్రీన్ షాట్లు నమ్మి రూ. 2.5 కోట్లు కోల్పోయిన రిటైర్డ్ కల్నల్‌

హత్య కేసు.. 100 ఏళ్ల వృద్ధుడికి హైకోర్టులో ఊరట

హత్య కేసు.. 100 ఏళ్ల వృద్ధుడికి హైకోర్టులో ఊరట

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

సిస్టర్స్ సూసైడ్ కేసులో విస్తుగొలిపే విషయాలు

సిస్టర్స్ సూసైడ్ కేసులో విస్తుగొలిపే విషయాలు

డ్యూటీలో ఉన్న యువ డాక్టర్‌ మృతి

డ్యూటీలో ఉన్న యువ డాక్టర్‌ మృతి

పెళ్లైన 3 నెలలకే భర్తను చంపించిన కిరాతక భార్య

పెళ్లైన 3 నెలలకే భర్తను చంపించిన కిరాతక భార్య

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కేసులో12 మంది అరెస్ట్

ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య కేసులో12 మంది అరెస్ట్

యువతిపై అత్యాచారం.. నిందితుడిని తేల్చిన DNA పరీక్షలు

యువతిపై అత్యాచారం.. నిందితుడిని తేల్చిన DNA పరీక్షలు

ఆంధ్ర యూనివర్సిటీకి బాంబు బెదిరింపు

ఆంధ్ర యూనివర్సిటీకి బాంబు బెదిరింపు

పుచ్చకాయల లోడులో పేలుడు పదార్థాలు

పుచ్చకాయల లోడులో పేలుడు పదార్థాలు

ప్రత్యేక కమిషన్ ‘కల్తీ’ నెయ్యిలో అసలు రహస్యం తేల్చుతుందా!?

ప్రత్యేక కమిషన్ ‘కల్తీ’ నెయ్యిలో అసలు రహస్యం తేల్చుతుందా!?

పరారైన డ్రగ్స్ స్మగ్లర్ల కోసం దేశవ్యాప్తంగా ఈగల్ దాడులు

పరారైన డ్రగ్స్ స్మగ్లర్ల కోసం దేశవ్యాప్తంగా ఈగల్ దాడులు

📢 For Advertisement Booking: 98481 12870