हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

Latest Telugu News: Asif: భారత్​తో యుద్ధ అవకాశాలు వాస్తవమే: ఆసిఫ్

Vanipushpa
Latest Telugu News: Asif: భారత్​తో యుద్ధ అవకాశాలు వాస్తవమే: ఆసిఫ్

భారత్​పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి అక్కసు వెళ్లగక్కారు. భారత్​తో యుద్ధ అవకాశాలు వాస్తవమేనని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం ఇండియాతో యుద్ధం అవకాశాలను ఏమాత్రం తిరస్కరించలేమని తెలిపారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆసిఫ్, భారత్​పై యుద్ధం గురించి ప్రగల్భాలు పలికారు.

Jaffar Express : జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దాడి‌..

అల్లాహ్ పేరు మీద పాకిస్థాన్ ఏర్పడింది

“నేను ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను కోరుకోవడం లేదు. కానీ యుద్ధ అవకాశాలు వాస్తవం. నేను దానిని తిరస్కరించడం లేదు. ఒకవేళ భారత్​తో యుద్ధం వస్తే గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. భారత్‌ ఎప్పుడూ ఒకే ఐక్య దేశం కాదని చరిత్ర చెబుతోంది. ఔరంగజేబ్ పాలనలో కొంతకాలం తప్ప భారత్ ఎప్పుడూ ఐక్య దేశం కాదు. పాకిస్థాన్ అల్లాహ్ పేరు మీద ఏర్పడింది. పాకిస్థానీయులు స్వదేశంలో వాదించుకుంటారు, పోటీ పడతారు. కానీ భారత్​తో పోరాటం అంటే మాత్రం మేము అందరం కలిస్తే వస్తాం అని అయన అన్నారు.

Pak: భారత్​తో యుద్ధ అవకాశాలు వాస్తవమే: ఆసిఫ్
Pak: భారత్​తో యుద్ధ అవకాశాలు వాస్తవమే: ఆసిఫ్

సాధారణ పౌరులపై మాకు ఎలాంటి కోపంలేదు : ఉపేంద్ర ద్వివేది

ఇటీవలే ఓ కార్యక్రమంలో పాకిస్థాన్​కు భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాద ముఠాలను ఎగదోయడం మానుకోకుంటే ప్రపంచ పటంలో పాక్‌ అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ 1.0 సమయంలో చూపిన సంయమనాన్ని ఈసారి తాము చూపలేకపోవచ్చన్నారు. ఈ దఫా ఒక అడుగు ముందుకేసి ప్రపంచ పటంలో కొనసాగాలా? లేదా అని పాక్‌ ఆలోచించుకోవాల్సిన స్థాయిలో భారత్ చర్యలు ఉంటాయని వెల్లడించారు. ప్రపంచ పటంలో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని పాక్ ఆపాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని పాక్‌ ఎగదోయనంతకాలం ఆ దేశానికి చెందిన సాధారణ పౌరులపై మాకు ఎలాంటి కోపంలేదని స్పష్టం చేశారు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఆసిఫ్ కు అలవాటే

ఇక, అంతకుముందు కూడా భారత్​పై పాక్ రక్షణ మంత్రి ఖవాజా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధ విమానాల శిథిలాల కింద భారత్‌ సమాధి అవుతుందని ప్రగల్భాలు పలికారు. భారత సైనికాధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన దాడుల్లో భారత్​కు భారీ నష్టం వాటిల్లిందన్నారు. దెబ్బతిన్న ప్రతిష్టను, విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ఆరాటపడుతున్నారని, విఫల యత్నాలు చేస్తున్నారని భారత్​పై ఖవాజా అక్కసు వెళ్లగక్కారు.

భారత్ దాడిలో వందలాది ముష్కరులు హతం

ఈ ఏడాది ఏప్రిల్​లో జమ్ముకశ్మీర్​లోని పహల్గాంలో 26 మంది అమాయక పర్యటకులను పొట్టన పెట్టుకున్నారు ముష్కరులు. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాక్​తో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. అలాగే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసుకుంది. ఇండియన్ ఆర్మీ జరిపిన దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయి. అలాగే వందలాది ముష్కరులు హతమయ్యారు. భారత్ జరిపిన దాడుల వల్ల పాకిస్థాన్ సైన్యానికి గణనీయమైన నష్టం కూడా వాటిల్లింది.

1971 ఇండియా vs పాకిస్థాన్ యుద్ధంలో ఎవరు గెలిచారు?

1లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఎవరు గెలిచారు? 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో భారతదేశం మరియు బంగ్లాదేశ్ గెలిచాయి. భారతదేశం పాకిస్తాన్‌ను ఓడించింది, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

సీఎం రేవంత్ కి ప్రఖ్యాత హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి ఆహ్వానం

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు బ్రేక్? చర్చల వైపు అడుగులు

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

అమెరికాకు ఎలాన్ మస్క్ షాక్!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

సిగరెట్‌ ప్రియులకు బిగ్‌షాక్‌.. రూ.18 సిగరెట్ రూ.72!

పాక్ దాడులు.. 125 మంది మృతి

పాక్ దాడులు.. 125 మంది మృతి

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

భారత్‌పై 50% సుంకాలు? ట్రంప్ నిర్ణయంపై షాక్ కామెంట్స్!

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

రికార్డ్ స్థాయి లో పడిన పాకిస్థాన్ పసిడి రేట్లు

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

భారతీయ విద్యార్థికి జైలు శిక్ష..ఎందుకంటే?

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

ఇజ్రాయెల్‌తో ట్రంప్‌ రాజీ..ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో విస్తుపోయే నిజం

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

గ్రీన్ ల్యాండ్‌ ను వెంటాడుతున్న రెండు ప్రమాదాలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

ఆ దేశం అమ్మాయిలతో ఎఫైర్..ఎప్‌స్టీన్‌ ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870