हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News: Khushboo: కరూర్ ఘటనపై బీజేపీ నేత ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

Anusha
Latest News: Khushboo: కరూర్ ఘటనపై బీజేపీ నేత ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటన ఒక్క సంఘటనగా కాకుండా, రాజకీయ, సామాజికంగా తీవ్ర ప్రభావం చూపింది.నటుడు విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీ (TVK Party) ర్యాలీలో జరిగిన ఈ దుర్ఘటనపై నటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ సంచలన ఆరోపణలు చేశారు.

Chiranjeevi: ఒకేచోట క‌లిసిన స్టార్ న‌టులు.. 80s రీయూనియన్

ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, పక్కా ప్రణాళికతో, కావాలనే సృష్టించిన ఘటనగా కనిపిస్తోందని ఆమె ఆరోపించారు.ఈ ఘటనలో డీఎంకే ప్రభుత్వ (DMK Govt) నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఖుష్బూ (Khushboo) విమర్శించారు. విజయ్ ర్యాలీకి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సరైన స్థలం కేటాయించలేదని, దీని వల్లే ఇంత పెద్ద విషాదం జరిగిందని ఆమె ఆరోపించారు.

 Khushboo
Khushboo

జనంపై పోలీసులు ఎందుకు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చిందని

41 మంది ప్రాణాలు కోల్పోయినా ముఖ్యమంత్రి స్టాలిన్ (Chief Minister Stalin) ఇప్పటివరకు మౌనంగా ఉండటం దారుణమని, ఆయన వెంటనే దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.ర్యాలీలో శాంతియుతంగా ఉన్న జనంపై పోలీసులు ఎందుకు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు.

దీనికి సంబంధించిన అనేక వీడియోలు సాక్ష్యంగా ఉన్నాయని గుర్తు చేశారు. మరోవైపు, కరూర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 41 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఆదేశాల మేరకు ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ప్రారంభించింది. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870