हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu news :Madhya Pradesh : దగ్గు సిరప్ విషం – 9 మంది చిన్నారులు మృతి

Pooja
Telugu news :Madhya Pradesh : దగ్గు సిరప్ విషం – 9 మంది చిన్నారులు మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వాడా జిల్లాలో కలుషిత దగ్గు మందులు కుర్రప్రాణాలను బలిగొన్నాయి. కేవలం రెండు వారాల వ్యవధిలో తొమ్మిది మంది చిన్నారులు కిడ్నీలు విఫలమై మృతి చెందడం కలకలం రేపుతోంది.స్థానిక అధికారుల ప్రకారం, సాధారణ జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు ఇచ్చిన దగ్గు సిరప్ కారణంగా అనారోగ్యం[Illness] ప్రాణాంతకంగా మారింది. పరాసియా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ శుభం యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఐదుగురు చిన్నారులు ‘కోల్డ్‌రెఫ్’ సిరప్, మరొకరు ‘నెక్స్‌ట్రో’ సిరప్ వాడినట్లు తేలింది. ఇందులో ఉన్న డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ రసాయనం మూలంగానే ఈ మరణాలు జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

Madhya Pradesh

Read also: America: భారత్‌పై అమెరికా ఒత్తిడికి పుతిన్ తీవ్ర హెచ్చరిక..

ప్రభుత్వ చర్యలు – మందులపై నిషేధం, పర్యవేక్షణ కఠినతరం

ఘటనలపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అనుమానిత దగ్గు సిరప్‌లను మార్కెట్‌లో నుంచి ఉపసంహరించి, నమూనాలను పరీక్షల కోసం పంపింది. ఇదే సమయంలో రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో కూడా ఒక చిన్నారి మృతి చెందడంతో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (NCDC) విచారణ ప్రారంభించింది.

ఇప్పటివరకు 1,420 మంది చిన్నారులను ఆరోగ్య అధికారులు పర్యవేక్షణలోకి తీసుకున్నారు. జ్వరం, జలుబు, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్న వారిని సివిల్ ఆసుపత్రుల్లో 6 గంటల పాటు పరిశీలనలో ఉంచుతున్నారు. పరిస్థితి విషమిస్తే జిల్లా ఆసుపత్రులకు తరలించి, కోలుకున్న తర్వాత ఆశా కార్యకర్తల పర్యవేక్షణలో ఉంచుతున్నారు.

ప్రైవేటు వైద్యులకు కూడా కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి – వైరల్ జ్వరాలకు[viral fevers] చికిత్స చేయకుండా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులకు పంపాలని సూచించారు. ఇకపోతే, నీరు, దోమల నమూనాలు సేకరించి పరీక్షలు చేసినప్పటికీ ఏ సమస్యలు కనబడలేదు. దీంతో దృష్టంతా దగ్గు మందులపైనే కేంద్రీకృతమవుతోంది.

రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే 19 బ్యాచ్‌ల దగ్గు సిరప్‌ల విక్రయాలపై నిషేధం విధించింది.

ఈ ఘటన ఎక్కడ జరిగింది?
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఎంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు?
కేవలం 15 రోజుల్లో 9 మంది చిన్నారులు మరణించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

ఆంధ్ర తీరంలో మిస్సైల్ పరీక్ష ఏర్పాట్లు!

ఆంధ్ర తీరంలో మిస్సైల్ పరీక్ష ఏర్పాట్లు!

RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..

RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

📢 For Advertisement Booking: 98481 12870