हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Crocodile: జనావాసాల్లో మొసలి పిల్ల హల్‌చల్.. ఎక్కడంటే?

Pooja
Telugu News: Crocodile: జనావాసాల్లో మొసలి పిల్ల హల్‌చల్.. ఎక్కడంటే?

వర్షాలు కురిసి, వరదలు వచ్చినప్పుడు జలచరాలు జనావాసాల్లోకి రావడం సాధారణంగా జరుగుతుంటుంది. సరిగ్గా అలాంటి సంఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద సోమవారం రోజున ఒక మొసలి పిల్ల కనిపించింది. దీన్ని చూసిన వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు(extreme panic) గురయ్యారు.

Read Also: Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనపై భావోద్వేగ వీడియో

Crocodile

వరద నీటిలో కొట్టుకొచ్చిన మొసలి

సింగూర్ ప్రాజెక్ట్ నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో, ఈ మొసలి పిల్ల మంజీరా నది ప్రవాహంలో కొట్టుకువచ్చినట్లు అధికారులు గుర్తించారు. బ్రిడ్జి(Bridge) గుండా నీరు ప్రవహిస్తుండగా, మొసలి పిల్ల బ్రిడ్జి రైలింగ్‌పై సేద తీరుతూ కనిపించింది. మొసలిని గమనించిన స్థానికులు వెంటనే అటవీ మరియు పోలీసు అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఆ మొసలి పిల్లను ఎటువంటి హాని లేకుండా చాకచక్యంగా బంధించారు.

మొసలి పిల్ల ఎక్కడ కనిపించింది?

తెలంగాణలోని మెదక్ జిల్లా, పాపన్నపేట మండలం, ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద మొసలి పిల్ల కనిపించింది.

మొసలి పిల్ల జనావాసంలోకి ఎలా వచ్చింది?

సింగూర్ ప్రాజెక్ట్ నుంచి ఉధృతంగా వస్తున్న వరద నీటిలో, మంజీరా నది ప్రవాహం ద్వారా అది కొట్టుకువచ్చి బ్రిడ్జి వద్దకు చేరుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/national/vijay-emotional-video-on-karur-stampede-incident/557251/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870