हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Today gold : బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది..

Sai Kiran
Today gold : బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది..

Today gold : సెప్టెంబర్ 29న బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,520కి చేరింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల (Today gold) బంగారం ధర రూ. 1,05,210గా ఉంది. వెండి ధర కూడా పెరిగి కిలోకు రూ. 1,39,500 వద్ద కొనసాగుతోంది.

నిన్నతో పోలిస్తే నేడు పసిడి ధరల్లో కొద్దిపాటి పెరుగుదల కనిపించింది. గత కొంతకాలంగా బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డాలర్ విలువ పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి వాతావరణం కొనసాగడం వలన బంగారం ధరలు ఎగబాకుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Read also : ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా గెలుపు

ఫెస్టివల్ సీజన్ కొనసాగుతున్నప్పటికీ, అధిక ధరల కారణంగా నగలు కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గిపోయిందని జువెలరీ షాపులు చెబుతున్నాయి. గత సంవత్సరం తో పోలిస్తే బంగారం ధరలు దాదాపు 45 శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

స్టాక్ మార్కెట్‌లో అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భద్రంగా ఉంచుకోవడానికి బంగారాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం మళ్లీ ఒక సురక్షిత పెట్టుబడి సాధనంగా మారిందని నిపుణుల అభిప్రాయం.

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870