हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Crime: ఆస్తి కోసం కన్న తండ్రిని గుద్ది చంపిన కొడుకు

Sushmitha
Telugu News: Crime: ఆస్తి కోసం కన్న తండ్రిని గుద్ది చంపిన కొడుకు

నేటి కాలంలో సొంత బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోనూ ఇలాంటి దారుణ ఘటనే చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని కొండకిండాం గ్రామంలో పెదమజ్జి నాయుడు (72), ఆయన కొడుకు గణేష్ నివాసం ఉంటున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఆస్తి గొడవలు తలెత్తాయి.

Read Also: Immunity: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచడానికి మార్గాలు

ఆస్తి కోసం కాలు విరగొట్టిన కొడుకు

కొడుకు గణేష్ ఆస్తి(Property) కోసం కన్న తండ్రి పెదమజ్జి నాయుడు కాలు విరగొట్టాడు. దీంతో చికిత్స కోసం తండ్రి తన భూమిని అమ్మకానికి పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న గణేష్, తండ్రిని అడ్డు తొలగించుకుంటేనే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని భావించాడు. ఈ క్రమంలోనే గణేష్ అర్ధరాత్రి సమయంలో గునపంతో తండ్రి గుండెలపై పదేపదే గుద్ది దారుణంగా చంపాడు. చంపవద్దని తండ్రి కాళ్లు పట్టుకున్నా కూడా గణేష్ వినలేదని తెలుస్తోంది.

Crime

హత్య అనంతరం పరారీ

తండ్రిని దారుణంగా హత్య చేసిన అనంతరం గణేష్(Ganesh) అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, పారిపోయిన నిందితుడు గణేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది?

విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం, కొండకిండాం గ్రామంలో జరిగింది.

తండ్రిని కొడుకు ఎందుకు హత్య చేశాడు?

ఆస్తి కోసం, తండ్రిని అడ్డు తొలగించుకుంటే భూమి దక్కుతుందని భావించి హత్య చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870