हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Harish Rao:ప్రభుత్వ అలసత్వమే వరద దుస్థితికి కారణం

Pooja
Telugu News: Harish Rao:ప్రభుత్వ అలసత్వమే వరద దుస్థితికి కారణం

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా నగరం జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వాతావరణ శాఖ(Meteorological Department) ముందుగానే హెచ్చరికలు జారీ చేసినా, ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోలేకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు.

Read Also: TGSRTC: MGBS నుంచి బస్సుల రాకపోకలు బంద్..కారణం ఏంటంటే?

“ప్రభుత్వం సమన్వయం లోపించింది”

వరద పరిస్థితులను అంచనా వేయడంలో, ప్రణాళికలు రచించడంలో, విభాగాల మధ్య సమన్వయం సాధించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పండుగ సమయాల్లో ఊర్లకు వెళ్తున్న ప్రయాణికులు ఎంజీబీఎస్ బస్టాండ్‌లో(MGBS bus stand) వరద నీటిలో ఇరుక్కుపోయి రాత్రంతా భయంతో గడపాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Harish Rao

“మూసీ పరిసర ప్రాంతాలు ముంపు ప్రమాదంలో”

మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టుకుని బతుకుతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలు పక్కన పెట్టి సహాయక చర్యలపై దృష్టి సారించాలని హరీశ్‌రావు సూచించారు.

సహాయక చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్

వరదల్లో చిక్కుకున్నవారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ముంపు ప్రమాదంలో ఉన్న కుటుంబాలను ముందుగానే గుర్తించి వారికి భరోసా కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

హరీశ్‌రావు ఎవరిపై విమర్శలు చేశారు?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.

ఆయన ప్రధాన ఆరోపణ ఏమిటి?
వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870