हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Breaking News – YCP : ఆ భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు – CM చంద్రబాబు

Sudheer
Breaking News – YCP : ఆ భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు – CM చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CBN), రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అవుతున్నాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పుడు దేనని ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా నిజాలు బయటపడతాయనే భయంతోనే వైసీపీ సభ్యులు సభకు రాకుండా బయట కూర్చుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

PPP విధానంపై స్పష్టత

చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు మంచి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. మెడికల్ రంగంలో PPP విధానంపై అసెంబ్లీలోనే పూర్తి వివరాలను సమర్పించామని గుర్తుచేశారు. ఈ వివరాలను ప్రజలందరికీ అందేలా సోషల్ మీడియా వేదిక ‘X’లో వీడియోను కూడా షేర్ చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకతే ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు.

CM Chandrababu Naidu
CM Chandrababu Naidu

తప్పుడు ప్రచారానికి ప్రతిఘటన

‘ఫేక్ ప్రచారంతో ఎల్లకాలం రాజకీయం చేయలేరని’ చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కడా రాజీ పడబోమని, వెనకడుగు వేయబోమని ధృడంగా చెప్పారు. వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నా, నిజం మాత్రం ఎప్పటికీ బయటపడుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870