हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Nara Lokesh-తిరుమల పరకామణి ఘటనపై సిట్ విచారణ

Sushmitha
Telugu News: Nara Lokesh-తిరుమల పరకామణి ఘటనపై సిట్ విచారణ

అమరావతి: తిరుమల పరకామణి చోరీ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ చోరీపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు ఆదేశిస్తామని మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) స్పష్టం చేశారు. పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో కేవలం నోటీసులు ఇచ్చి పంపించేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు బయటకు రావాలని, దేవుడిని కూడా వదలని దొంగలు తప్పించుకోలేరని లోకేశ్ హెచ్చరించారు.

Nara Lokesh

రవికుమార్ చోరీ, లోక్ అదాలత్ వివాదం

2023 ఏప్రిల్ 29న పెద్ద జీయర్ మఠం క్లర్క్‌గా ఉన్న రవికుమార్ అనే వ్యక్తి తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడగా, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 900 అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, అప్పటి అధికారులు నిందితుడిపై చర్యలు తీసుకోకుండా, లోక్ అదాలత్‌లో రాజీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా రవికుమార్ అనేకసార్లు చోరీలకు పాల్పడి వందల కోట్లు కొట్టేశాడన్న ఆరోపణలు ఉన్నాయని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్‌రెడ్డి అన్నారు.

హైకోర్టు ఆదేశాలు, తదుపరి చర్యలు

ఈ లోక్ అదాలత్ తీర్పుపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు, పరకామణి వ్యవహారంపై సీఐడీ(CID) విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోపు విచారణ జరిపి నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సీఐడీ విచారణకు ఆదేశించడం, మరోవైపు మంత్రి లోకేశ్ సిట్ దర్యాప్తు ప్రకటనతో ఈ కేసులో ఏం జరగబోతోందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తిరుమల పరకామణి చోరీపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటోంది?

ఈ వ్యవహారంపై సిట్ విచారణకు ఆదేశిస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.

పరకామణిలో చోరీకి పాల్పడిన వ్యక్తి ఎవరు?

పెద్ద జీయర్ మఠం క్లర్క్ రవికుమార్.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/supreme-courts-key-comments-on-ahmedabad-accident/national/552103/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870