हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Telugu News:Sharmila-జీఎస్టీతో ప్రజలను మోసం చేస్తున్న మోదీ

Pooja
Telugu News:Sharmila-జీఎస్టీతో ప్రజలను మోసం చేస్తున్న మోదీ

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జీఎస్టీ 2.O సంస్కరణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ, “వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్ళినట్లుంది” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లుగా పన్నుల భారంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన తరువాత, సంస్కరణల పేరుతో కంటితుడుపు చర్యలు చేపడుతున్నారని ఆమె ఆరోపించారు.

గబ్బర్ సింగ్ ట్యాక్స్ వ్యాఖ్య

షర్మిల మాట్లాడుతూ, గత ఎనిమిది ఏళ్లలో మోదీ ప్రభుత్వం జీఎస్టీ రూపంలో రూ.55.44 లక్షల కోట్లను వసూలు చేసిందని, ఇప్పుడు కేవలం రూ.2.5 లక్షల కోట్లు ఉపశమనం కల్పించడం అనేది ప్రజలను మోసగించడమేనని అన్నారు. “దోచుకున్నది కొండంత, ఇస్తున్న ఉపశమనం గోరంత” అని ఆమె వ్యాఖ్యానించారు.

Sharmila

బీజేపీపై ‘బ్యాండ్-ఎయిడ్’ ఆరోపణలు

జీఎస్టీ ద్వారా ప్రజలకు లోతైన గాయం చేసిన బీజేపీ, ఇప్పుడు సంస్కరణల పేరుతో చిన్నచిన్న ఉపశమనాలు చూపడం మోసపూరితమని షర్మిల పేర్కొన్నారు. “బీజేపీ బ్యాండ్-ఎయిడ్ (BJP Band-Aid)రాజకీయాలు నడుపుతోంది, వీటిని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు” అని ఆమె స్పష్టం చేశారు.

సంస్కరణల ఉద్దేశ్యంపై సందేహం

మోదీ ప్రభుత్వ తాజా సంస్కరణలు కేవలం బీజేపీ చేసిన ఆర్థిక గాయాలను(Financial injuries) కప్పిపుచ్చుకునేందుకే ఉద్దేశించబడ్డాయని షర్మిల ఆరోపించారు. “నవశకం, ఆత్మనిర్భరత వంటి మాటలు చెబుతుంటే అది విస్మయంగా ఉంది” అని ఆమె విమర్శించారు.

షర్మిల జీఎస్టీ 2.O పై ఎందుకు విమర్శలు చేశారు?
ప్రజలపై పన్నుల భారాన్ని మోపి, ఇప్పుడు కేవలం చిన్న ఉపశమనాన్ని చూపడం మోసపూరితమని ఆమె ఆరోపించారు.

మోదీ ప్రభుత్వంపై షర్మిల ఎలాంటి ఆరోపణలు చేశారు?
జీఎస్టీ ద్వారా రూ.55 లక్షల కోట్లకు పైగా వసూలు చేసి, ఇప్పుడు రూ.2.5 లక్షల కోట్ల ఉపశమనం ఇవ్వడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/hyderabad-latest-update-on-hyderabad-metro-phase-2/hyderabad/552084/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870