हिन्दी | Epaper

News Telugu: Liquor scam – ముగిసిన మిథున్ రెడ్డి రెండో రోజు సిట్ విచారణ

Rajitha
News Telugu: Liquor scam – ముగిసిన మిథున్ రెడ్డి రెండో రోజు సిట్ విచారణ

ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్‌ (Liquor scam) లో నిందితుడిగా ఉన్న వైసీపీ (YCP) ఎంపీ మిథున్ రెడ్డి సిట్ కస్టడీ రెండో రోజు విచారణ పూర్తి అయింది. శనివారం నాడు సుమారు నాలుగు గంటలపాటు అధికారులు ఆయనను ప్రశ్నించారు. విచారణ పూర్తయ్యాక ఆయన్ను ఏసీబీ (ACB) ప్రత్యేక కోర్టుకు తీసుకెళ్లి హాజరుపరిచే ఏర్పాట్లు చేస్తున్నారు.

Liquor scam

Liquor scam

50కి పైగా ప్రశ్నలు వేసినట్లు

రాజమహేంద్రవరం జైలు నుంచి విజయవాడకు తరలించిన మిథున్ రెడ్డిని శుక్రవారం కూడా నాలుగు గంటలకు పైగా అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. రెండు రోజుల కస్టడీలో ఆయనపై 50కి పైగా ప్రశ్నలు వేసినట్లు సమాచారం. స్కామ్‌కు (Liquor scam) సంబంధించిన కొన్ని కీలక అంశాలపై సమగ్రంగా ఆరా తీసినట్టు తెలుస్తోంది. విచారణ పూర్తికావడంతో మిథున్ రెడ్డి (Mithun Reddy) ని మళ్లీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి పై ఎన్ని రోజులు సిట్ విచారణ జరిగింది?
రెండు రోజుల పాటు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు.

రెండో రోజు విచారణ ఎన్ని గంటలు సాగింది?
సుమారు నాలుగు గంటల పాటు కొనసాగింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/amaravati-global-city-vision-minister-narayana/andhra-pradesh/551042/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

📢 For Advertisement Booking: 98481 12870