हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News telugu: Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని వంశీ గుడ్ బై చెబుతున్నారా ?

Sharanya
News telugu: Vallabhaneni Vamsi: రాజకీయాలకు వల్లభనేని వంశీ గుడ్ బై చెబుతున్నారా ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గన్నవరం (Gannavaram)మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ భవిష్యత్తు గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెబుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో వంశీ మోహన్ రాజకీయంగా చురుకుగా కనిపించకపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది.

జైలు నుంచి విడుదల తర్వాత రాజకీయాల నుంచి విరమణ?

2025 ఫిబ్రవరిలో జరిగిన అరెస్టు తర్వాత వంశీ మోహన్ విజయవాడ (Vijayawada) సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి, జులై 2న విడుదలయ్యారు. కానీ విడుదలైన అనంతరం ఆయన ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకపోవడం, మీడియాకు దూరంగా ఉండటం వల్ల ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.

News telugu
News telugu

వంశీ గత రాజకీయ ప్రస్థానం

వల్లభనేని వంశీ 2014లో టీడీపీ టికెట్‌పై గన్నవరం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో కూడా జగన్‌ ప్రభంజనంలో టీడీపీ తరఫున గెలిచి ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతరం టీడీపీతో విభేదాలు తలెత్తి, వైసీపీకి మద్దతుగా మారారు. 2024 ఎన్నికల ముందే పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఆయన ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోయారు.

ఆరోపణలు, అరెస్టులు – రాజకీయ ప్రతిఘటన

ఎన్నికల అనంతరం వల్లభనేని వంశీపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో ఆయనను అరెస్ట్ చేశారు. కిడ్నాప్, బెదిరింపుల కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటూ, నాలుగు నెలల పాటు జైలులో ఉన్నారు. విడుదల తర్వాత రాజకీయంగా పాస్ివ్ గా ఉండటమే ఆయన గుడ్‌బై ప్రచారానికి నాంది పలికింది.

వైసీపీ కార్యకలాపాల్లో గైహాజరు

ప్రస్తుతం వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కూటమి ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కానీ ఈ కార్యక్రమాల్లో వల్లభనేని వంశీ ఎక్కడా కనిపించలేదు. ఈ పరిణామం కూడా ఆయన రాజకీయ విరమణ ఊహాగానాలకు మరింత బలం ఇచ్చింది.

ఇక వైసీపీ కార్యకర్తలు మాత్రం వంశీ రాజకీయంగా దూరం కావడం ఆరోగ్య సమస్యల కారణంగానే అని చెబుతున్నారు. ఆయన త్వరలోనే తిరిగి రాజకీయ రంగంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో పార్టీ కమిటీల ఏర్పాటు కూడా జరుగుతోందని సమాచారం.

అధికారికంగా స్పందించే వరకు ప్రచారానికి ముగింపు లేదు

ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ తన రాజకీయ భవిష్యత్తుపై అధికారికంగా స్పందించాల్సిన అవసరం నెలకొంది. అప్పటివరకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు ఎలాంటి ముగింపు లేదనే చెప్పాలి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ap-cm-chandrababu-approves-amendment-to-nala-fee-waiver-law/andhra-pradesh/550499/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

నెల్లూరు జిల్లాలో కుండపోత! జలదిగ్బంధంలో నగరం

గుడిపాలో రౌడీషీటర్ అలెక్స్ అరెస్ట్

గుడిపాలో రౌడీషీటర్ అలెక్స్ అరెస్ట్

అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు..

అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు..

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో భూకంపం

ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో భూకంపం

ధాన్యం కొనుగోలులో జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్

ధాన్యం కొనుగోలులో జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్

చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం..

చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం..

📢 For Advertisement Booking: 98481 12870