हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ITR Filing Deadline : ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!

Sai Kiran
ITR Filing Deadline : ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!

ITR filing deadline : ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR filing deadline) ఫైల్ చేయలేదా? అయితే మీకు శుభవార్త. గడువు సెప్టెంబర్ 15 అని భావించి టెన్షన్ పడుతున్నవారికి, పన్ను శాఖ ఊరట ఇచ్చింది. చివరి రోజున పోర్టల్ సరిగా పనిచేయకపోవడంతో, చాలా మందికి రిటర్నులు సమర్పించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకే గడువును మరో రోజు పొడిగిస్తూ సెప్టెంబర్ 16 వరకు అవకాశం కల్పించింది.

ITR ఫైలింగ్ ఎందుకు ఆలస్యమైంది?

2025-26 అంచనా సంవత్సరానికి ITR ఫైలింగ్ గడువును మొదట సెప్టెంబర్ 15గా నిర్ణయించారు. కానీ ఆ రోజు e-filing పోర్టల్‌లో భారీ ట్రాఫిక్ రావడంతో సమస్యలు తలెత్తాయి. సైట్ ఓపెన్ కాకపోవడం, OTP రాకపోవడం, సబ్మిట్ బటన్ పనిచేయకపోవడం వంటి సమస్యలతో టాక్స్ పేయర్లు ఇబ్బంది పడ్డారు. దీనిపై CBDT స్పందిస్తూ, “పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం గడువును పొడిగిస్తున్నాం” అని ప్రకటించింది.

ఇంకో కారణం ఏమిటంటే, అదే రోజు రెండో త్రైమాసిక అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు గడువు కూడా ఉండడంతో పోర్టల్‌పై అదనపు ఒత్తిడి పెరిగింది. ఈ కారణంగా పోర్టల్‌ను సెప్టెంబర్ 16 ఉదయం 12 గంటల నుండి 2:30 వరకు మెయింటెనెన్స్ మోడ్లో ఉంచి సాంకేతిక మార్పులు చేశారు.

పెరుగుతున్న ITR ఫైలింగ్ సంఖ్య

ఈసారి పన్ను చెల్లింపుదారులు విపరీతమైన ఉత్సాహం చూపించారు. సెప్టెంబర్ 15 వరకు 7.3 కోట్ల ITRలు ఫైల్ అయ్యాయి. ఇది గత ఏడాది మొత్తం ఫైల్ చేసిన 7.28 కోట్ల రిటర్న్లను మించి ఉంది.

  • 2023-24లో సుమారు 6.77 కోట్ల రిటర్నులు మాత్రమే దాఖలయ్యాయి.
  • 2024-25లో జూలై 31 నాటికే 7.28 కోట్ల ITRలు ఫైల్ అయ్యాయి.

ఇది చూస్తే, పన్ను చెల్లింపుదారులలో అవగాహన, బాధ్యత పెరుగుతున్నాయి అని అర్థమవుతోంది. ఒకప్పుడు చాలామంది చివరి నిమిషంలోనే ఫైల్ చేసేవారు. కానీ ఇప్పుడు ముందుగానే ఫైల్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

ఆలస్యం చేసిన వారికి హెచ్చరిక

ఇప్పటికీ ITR ఫైల్ చేయనివారికి ఇది చివరి అవకాశం. ఈ రోజు (సెప్టెంబర్ 16) వరకు మాత్రమే గడువు ఉంది. వెంటనే లాగిన్ అయ్యి రిటర్న్ ఫైల్ చేసేయండి. చివరి నిమిషంలో కాకుండా ముందుగానే ఫైల్ చేయడం వల్ల టెక్నికల్ సమస్యలు లేకుండా సులభంగా పూర్తవుతుంది.

Read also :

https://vaartha.com/gold-silver-prices-sep-16-2025/today-gold-rate/548098/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870