हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Tirupati – బ్రహ్మోత్సవాల్లో రోజువారీగా 2లక్షల మంది భక్తులకు వాహనసేవలు

Rajitha
News Telugu: Tirupati – బ్రహ్మోత్సవాల్లో రోజువారీగా 2లక్షల మంది భక్తులకు వాహనసేవలు

జిల్లా యంత్రాంగంతో టిటిడి అదనపు వెంకయ్య చౌదరి, తిరుమల (Tirupati) : ఏడుకొండల వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రోజుకు 2లక్షలమంది భక్తులు ఆలయ మాఢవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉంటారని, వారిందరికీ సకల సౌకర్యాలు కల్పించాలని టిటిడి TTD అదనపు 22 చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి ఆదేశించారు. భద్రత పరంగా, గ్యాలరీల్లోకి ప్రవేశించే సమయంలో ఇంకా పలు ప్రాంతాల్లో భక్తుల రద్దీని నియంత్రించేందుకు రియలైమామానిటరింగ్ చేయాలని సూచించారు. వీలైనంతవరకు యాత్రికులకు సురక్షితమైన ప్రజారవాణావ్యవస్థను వినియోగించుకోవాలని భక్తులకు ఆయన విజప్తి చేశారు. బ్రహ్మోత్సవాల్లో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీని క్రమబద్దీకరించడం, పార్కింగ్ అంశాలపై సోమవారం సాయంత్రం అన్నమయ్యభవనంలో తిరుపతి జిల్లా ఎస్పీ లంకెల సుబ్బరాయుడు, టిటిడి సివిఎసీ మురళీకృష్ణ, తిరుమల (Tirupati) అదనపుఎస్పీ రామకృష్ణ, డిఎస్పీDSP విజయశేఖర్ తో కలసి టిటిడి విజెలెన్స్, తిరుమల పోలీసు అధికారులతో టిటిడి అదనపు ఇఒ వెంకయ్యచౌదరి సమీక్షించారు.

Tirupati

Tirupati

435 బస్సులు నడస్తున్నాయని

మాఢవీదుల్లోని గ్యాలరీల్లో 1.80 లక్షలమంది నుండి 2లక్షలమంది వరకు భక్తులు వేచివుంటారన్నారు. వారందరికీ కూర్చునే సదుపాయం ఉందని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనసేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు ఇఒ వెల్లడించారు. 4,200మంది పోలీసులు, 1,500మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుచేస్తున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ (Control system) ద్వారా రద్దీనియంత్రణ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తిరుమలకు ఆర్టీసి 435 బస్సులు నడస్తున్నాయని, దీనిద్వారా 1.60 లక్షలమంది భక్తులను తిరుమలకు తీసుకువచ్చి తిరిగి తిరుపతికి చేర్చడం జరుగుతుందన్నారు. 23 పార్కింగ్ఎ ప్రాంతాలను వాహనాల పార్కింగ్ కోసం సిద్ధంచేస్తున్నట్లు తెలిపారు.

తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో రోజుకు ఎన్ని మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారని అంచనా?
A: రోజుకు సుమారు 1.80 లక్షల నుండి 2 లక్షల మంది భక్తులు.

భక్తులకు ఎలాంటి సదుపాయాలు కల్పించాలని టిటిడి అదనపు ఇఒ వెంకయ్యచౌదరి ఆదేశించారు?
A: సకల సౌకర్యాలు, కూర్చునే సదుపాయం, రద్దీ నియంత్రణ, వాహనసేవల వీక్షణకు అనుకూల వాతావరణం కల్పించాలని ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/anantha-thousands-of-rdt-beneficiaries-protest-in-anantha-besiege-collectorate/andhra-pradesh/548064/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

త్వరలో వైజాగ్ లో సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటు – సీఎం చంద్రబాబు

త్వరలో వైజాగ్ లో సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటు – సీఎం చంద్రబాబు

వైసీపీ ‘కోటి సంతకాలు’లో మార్పులు – సజ్జల

వైసీపీ ‘కోటి సంతకాలు’లో మార్పులు – సజ్జల

పేదలకు రాగులు–జొన్నలు ఉచితం: ప్రభుత్వ నిర్ణయం

పేదలకు రాగులు–జొన్నలు ఉచితం: ప్రభుత్వ నిర్ణయం

విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి

విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్

హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయి: విజయసాయిరెడ్డి

హిందూ మతంపై కుట్రలు జరుగుతున్నాయి: విజయసాయిరెడ్డి

ఒంటరి మహిళలకు 80 శాతం సబ్సిడీతో లోన్లు

ఒంటరి మహిళలకు 80 శాతం సబ్సిడీతో లోన్లు

ఏపీలో డ్వాక్రా సంఘాల మహిళలకు భారీగా లోన్లు

ఏపీలో డ్వాక్రా సంఘాల మహిళలకు భారీగా లోన్లు

ఏపీ రైతులు జాగ్రత్త! విత్తనాలు కొనే ముందు తెలుసుకోండి..

ఏపీ రైతులు జాగ్రత్త! విత్తనాలు కొనే ముందు తెలుసుకోండి..

విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్‌

విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్‌

ఖర్జూర విత్తనం గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

ఖర్జూర విత్తనం గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న కోహ్లీ

సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్న కోహ్లీ

📢 For Advertisement Booking: 98481 12870