हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

Latest News: TTD – సెప్టెంబర్ 16వ తేదీన తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ

Anusha
Latest News: TTD – సెప్టెంబర్ 16వ తేదీన తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ

తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దర్శనార్థం వస్తారు. ఏడాదంతా ఎప్పుడూ భక్తులతో నిండిపోయే ఈ పవిత్రక్షేత్రంలో ప్రత్యేక పూజలు, ఆచారాలు, ఉత్సవాలు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. అలాంటి ముఖ్యమైన ఆచారాలలో ఒకటి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఈ ప్రత్యేక కార్యక్రమం సంవత్సరానికి నాలుగు సార్లు జరుగుతుందని చాలా మందికి తెలిసిందే. ఆలయ గర్భగుడి, ప్రధాన మండపం, ప్రాంగణాన్ని శుద్ధి చేసే ఈ వేడుకకు అత్యంత ప్రాముఖ్యత ఉంది.

ఈ నెల సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు (Tirumala annual Brahmotsavam) నిర్వహించబోతున్నారు. ఈ ఉత్సవాలకు ముందు భాగంగా సెప్టెంబర్ 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ గర్భగుడి సహా యావత్తు ప్రాంగణాన్ని విశేష రీతిలో శుద్ధి చేస్తారు. గర్భగుడి తలుపులు మూసివేసి, పూజారులు, అర్చకులు ప్రత్యేక పూజలతో ఆలయాన్ని పవిత్రం చేస్తారు.

TTD
TTD

దర్శనాలపై ప్రభావం

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. దేవతా మూర్తులను, ఇతర వస్తువులను ఆలయంలోని గర్భగుడి నుంచి బయటకు తీసుకువస్తారు. అనంతరం కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ, సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు.

ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రధాన విగ్రహంపై ఉన్న వస్త్రాన్ని తొలగిస్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించిన అనంతరం.. పది గంటల తర్వాత భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రోజున పలు సేవలను టీటీడీ రద్దు చేస్తూ ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/tirupati-new-bus-terminal-in-tirupati/andhra-pradesh/547326/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

నేడు వైకుంఠద్వార దర్శన టికెట్లు విడుదల

ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

ఏపీ ఆలయాలపై ప్రభుత్వ సర్వే నివేదిక

రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

రేపు ఇలా చేస్తే మీ ఇంట్లో ఆహారానికి కొరతే ఉండదు!

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

ఈ గుళ్లలో పానీపూరీనే ప్రసాదం..

హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

హిందూ ధర్మానికి శ్రీవారిసేవకులు బ్రాండ్ అంబాసిడర్లు

‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

వేదమూర్తి దేవవ్రత్ ఘనతపై ఫిదా అయిన మోదీ

వేదమూర్తి దేవవ్రత్ ఘనతపై ఫిదా అయిన మోదీ

శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

శబరిమలలో రికార్డు ఆదాయం – 15 రోజుల్లోనే రూ. 92 కోట్లు

18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

18 పావన మెట్లు: ముక్తికి మార్గసూచిక

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

📢 For Advertisement Booking: 98481 12870