తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన సమాచారం. (రేపు) సెప్టెంబర్ 6 నుంచి 7 తేదీలలో శ్రీవారి ఆలయం మూసివేయబడుతుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వివరాలు వెల్లడించింది. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూసివేయబడుతుంది. ఆదివారం రాత్రి 9.50 గంటల నుండి సోమవారం తెల్లవారుజామున 1.31 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది. గ్రహణానికి 6 గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయబడతాయి.
Read hindi news : hindi.vaartha.com
Read also: