हिन्दी | Epaper
ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి

Ganapati Shobhayatra : ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర నిమజ్జన వైభవం, భక్తుల సందడి

Sai Kiran
Ganapati Shobhayatra : ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర నిమజ్జన వైభవం, భక్తుల సందడి

ఖైరతాబాద్ విశ్వమహాగణపతి శోభాయాత్ర

Ganapati Shobhayatra : దేశవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ నిమజ్జనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. (Ganapati Shobhayatra) ముఖ్యంగా హైదరాబాద్‌లో గణనాథుని వేలాది విగ్రహాలు నగర వీధుల్లో అలరరిస్తున్నాయి.

వరంగల్

వరంగల్ జిల్లాలో రెండో రోజు గణనాథుల నిమజ్జనం జరిగింది. పోచమ్మ మైదానం నుంచి చిన్న వడ్డేపల్లి చెరువు వరకు విగ్రహాలు తరలించారు.

భద్రాద్రి కొత్తగూడెం

భద్రాచలంలో గోదావరి నదిలో నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐదు క్రేన్లు, రెండు లాంచీలు, ఎనిమిది బోట్లు సిద్ధం చేశారు. సుమారు 200 మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. ఆదివారం చంద్రగ్రహణం ఉండటంతో అధిక సంఖ్యలో విగ్రహాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్ నిమజ్జన దృశ్యాలు

తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద గణనాథుల సందడి కనిపించింది. సెక్రటరీయేట్, లుంబినీ పార్క్ పరిసరాల్లో శోభాయాత్రలు జరిగాయి. భారీ విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు, చిన్న విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలించారు. డీజేల్లో రాజకీయ నాయకుల పాటలు వినిపించగా, యువత డాన్స్‌లతో సందడి చేశారు.

ఖైరతాబాద్ బడా గణేష్

  • అర్ధరాత్రి 12 గంటలకు కలశపూజ నిర్వహించి, గణనాథుడిని ట్రాలీపైకి ఎక్కించారు.
  • ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ బరువు 50 టన్నులు.
  • 200 టన్నుల కెపాసిటీ గల టస్కర్ ట్రక్కుపై శోభాయాత్ర కొనసాగింది.
  • ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం చేయనున్నారు.
  • గణేష్ విగ్రహానికి రెండు వైపులా అమ్మవార్లు దర్శనమిస్తున్నారు.
  • ఈ ఏడాది సుమారు 50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

శోభాయాత్ర వైభవం

ఈ ఏడాది ఖైరతాబాద్ బడా గణేష్ 69 అడుగుల ఎత్తుతో “విశ్వశాంతి మహా శక్తి గణపతి”గా దర్శనమిచ్చారు. పోలీసులు రూట్ క్లియర్ చేస్తూ, హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

Read also :

https://vaartha.com/richmond-villas-ganesh-laddu-sets-new-record/breaking-news/542213/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

షబ్-ఎ-బరాత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ ఏఎస్పీ

షబ్-ఎ-బరాత్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టౌన్ ఏఎస్పీ

సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయండి:హిమాన్షు శుక్ల

సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయండి:హిమాన్షు శుక్ల

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

ప్రాణాల కంటే హక్కులే ముఖ్యమా?

ప్రాణాల కంటే హక్కులే ముఖ్యమా?

సీఎం చంద్రబాబును కలిసిన గద్దర్ కుమార్తె వెన్నెల

సీఎం చంద్రబాబును కలిసిన గద్దర్ కుమార్తె వెన్నెల

మున్సిపల్ గెలుపే రాజకీయ దిశానిర్దేశం!

మున్సిపల్ గెలుపే రాజకీయ దిశానిర్దేశం!

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు
6:38

జగన్ హిందూ ద్రోహి అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నహెచ్ఐవి మరణాలు..

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నహెచ్ఐవి మరణాలు..

No image

అడుగంటుతున్న భూగర్భజలాలు!

కుక్క కాటు నిర్లక్ష్యం.. నాలుగు నెలల తర్వాత మహిళ మృతి

కుక్క కాటు నిర్లక్ష్యం.. నాలుగు నెలల తర్వాత మహిళ మృతి

స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు

స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు

కాసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి చేరనున్న వైఎస్ జగన్

కాసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి చేరనున్న వైఎస్ జగన్

📢 For Advertisement Booking: 98481 12870