हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Jio IPO 2026 : వచ్చే సంవత్సరం మార్కెట్లోకి జియో ఐపీఓ – ముకేశ్ అంబానీ కీలక ప్రకటన

Sai Kiran
Jio IPO 2026 : వచ్చే సంవత్సరం మార్కెట్లోకి జియో ఐపీఓ – ముకేశ్ అంబానీ కీలక ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్‌: రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (RIL) అనుబంధ టెలికాం సంస్థ జియో (Jio IPO 2026) త్వరలోనే తన ప్రాథమిక షేర్ల పబ్లిక్ ఇష్యూ (IPO)ను మార్కెట్లోకి తీసుకురానుంది. (Jio IPO 2026) తొలి అర్ధభాగంలో జియో ఐపీఓ రానున్నట్లు రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ వార్షిక సాధారణ సమావేశం (RIL AGM)లో అధికారికంగా ప్రకటించారు. ఈ ఐపీఓ పెట్టుబడిదారులకు ఒక గొప్ప అవకాశం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

జియో ఎప్పటికీ తన ఐదు ప్రధాన హామీలకు కట్టుబడి ఉంటుందని అంబానీ చెప్పారు. ప్రతి భారతీయుడిని మొబైల్ మరియు హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌తో కలుపుతుందని తెలిపారు. ప్రతి గృహానికి స్మార్ట్ హోమ్, జియో టీవీ ప్లస్, జియో టీవీ ఓఎస్ వంటి డిజిటల్ సేవలను అందిస్తామని వాగ్దానం చేశారు. వ్యాపార వేదికలను సురక్షితంగా డిజిటల్ వైపు మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతామని అన్నారు.

అలాగే, భారత్‌లో కృత్రిమ మేధ (AI) విప్లవాన్ని ముందుకు నడిపించడమే కాకుండా, జియో భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లకు కూడా విస్తరించబోతుందని ప్రకటించారు.

జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ, ప్రస్తుతం జియోకు 500 మిలియన్లకుపైగా కస్టమర్లు ఉన్నారని తెలిపారు. ఈ సంఖ్య అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాల మొత్తం జనాభాకంటే ఎక్కువని గర్వంగా పేర్కొన్నారు.

2019లో జరిగిన AGMలో ముకేశ్ అంబానీ, తమ టెలికాం మరియు రిటైల్ వ్యాపారాలను ఐదు సంవత్సరాలలో లిస్టింగ్ చేస్తామని ప్రకటించారు. కానీ అప్పటి నుంచి స్పష్టత లేక ఇన్వెస్టర్లు ఎదురుచూస్తూ ఉన్నారు. తాజాగా చేసిన ప్రకటన పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహం నింపింది.

బ్రోకరేజీ సంస్థ సిటీ అంచనా ప్రకారం, జియో విలువ సుమారు 120 బిలియన్ డాలర్లు ఉండే అవకాశం ఉంది. ఈ ఐపీఓ విడుదలైతే, అది భారత్ చరిత్రలోనే అతిపెద్ద IPOలలో ఒకటిగా నిలిచే అవకాశముంది.

Read also :

https://vaartha.com/japan-a-request-from-subhash-chandra-boses-daughter-to-modi-in-japan/international/537869/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870