हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

News Telugu: Andhrapradesh- ఉత్తరాంధ్రలో భారీ వర్షాలతో అలెర్ట్ అయిన ప్రభుత్వం

Sharanya
News Telugu: Andhrapradesh- ఉత్తరాంధ్రలో భారీ వర్షాలతో అలెర్ట్ అయిన ప్రభుత్వం

News Telugu: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ముమ్మరంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత (Anita Vangalapudi) పరిస్థితిని సమీక్షించి కీలక సూచనలు జారీ చేశారు.

News Telugu
News Telugu

అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు

వర్షాల తీవ్రత దృష్ట్యా ప్రతి జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అనిత ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగా హెచ్చరించి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. అలాగే, సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు

వర్షాల కారణంగా కూలిపోతున్న చెట్లు, ప్రమాదకర హోర్డింగ్‌లు వెంటనే తొలగించాలని మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే కుటుంబాల కోసం తాత్కాలిక ఆశ్రయాలు సిద్ధం చేయాలని కూడా సూచించారు.

అచ్చెన్నాయుడు సమీక్ష – జిల్లా అధికారులకు సూచనలు

మరోవైపు, ఉత్తరాంధ్రలో వర్షాలు ముమ్మరంగా కురుస్తుండటంతో మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డితో టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ, వరద ప్రభావిత ప్రాంతాలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు.

మత్స్యకారులకు హెచ్చరిక

వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని మంత్రి స్పష్టం చేశారు. అలాగే చెరువులు, కాల్వలు, గోడవేళ్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని జలవనరుల శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

వ్యవసాయ శాఖ అధికారులతో కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. వర్షాల ప్రభావం నేపథ్యంలో పంటలను రక్షించుకునే విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంట నష్టాన్ని తగ్గించే చర్యలపై అధికారుల మార్గదర్శనం తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/news-telugu-andhra-pradesh-health-department-jobs-notification-2025/andhra-pradesh/536183/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడ‌క‌ల్లో టీటీడీ అదనపు ఈవో

గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడ‌క‌ల్లో టీటీడీ అదనపు ఈవో

టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు

టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు

సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే దేశ భద్రత: దివాకర్ రెడ్డి

సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే దేశ భద్రత: దివాకర్ రెడ్డి

యువకుడి దారుణ హత్య.. పాతకక్షలే కారణమా?

యువకుడి దారుణ హత్య.. పాతకక్షలే కారణమా?

ఫిబ్రవరి 17న విద్యార్థులకు ఆల్బెండజోల్ ఉచిత పంపిణీ

ఫిబ్రవరి 17న విద్యార్థులకు ఆల్బెండజోల్ ఉచిత పంపిణీ

విగ్రహాన్ని తాళ్లతో కరెంటు స్తంభానికి కట్టిన ఘటన

విగ్రహాన్ని తాళ్లతో కరెంటు స్తంభానికి కట్టిన ఘటన

2047 విజన్‌.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్
1:31

2047 విజన్‌.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్

అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు పాల్గొన్న సీఎం , డిప్యూటీసీఎం

అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు పాల్గొన్న సీఎం , డిప్యూటీసీఎం

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపిన జగన్

పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపిన జగన్

టీడీపీ ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశా నిర్దేశం

టీడీపీ ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశా నిర్దేశం

నవ్యాంధ్ర రాజధానిలో తొలి రిపబ్లిక్ డే

నవ్యాంధ్ర రాజధానిలో తొలి రిపబ్లిక్ డే

📢 For Advertisement Booking: 98481 12870