हिन्दी | Epaper
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

 Telugu News: New Recharge- జియో, ఎయిర్ టెల్ లకు బిగ్ షాక్.. రూ.147లకే బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

Pooja
 Telugu News: New Recharge- జియో, ఎయిర్ టెల్ లకు బిగ్ షాక్.. రూ.147లకే బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

New Recharge: జియో, ఎయిర్ టెల్(Airtel) వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ టారిఫ్ లను పెంచుతూ, కనీస రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరిస్తున్న ప్రస్తుత తరుణంలో, ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారులకు శుభవార్తను తెలిపింది. కేవలం రూ.147లకే నెల రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది.

30 రోజులు వ్యాలిడిటీ

సామాన్యులను దృష్టిలో ఉంచుకుని అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్ను మార్కెట్లోకి విడుదల చేసింది బిఎస్ఎన్ఎల్. రూ 147 తో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు 30రోజుల వ్యాలిడిటీ(Validity) లభిస్తుంది. ఈనెల రోజుల పాటు దేశంలోని ఏ నెట్వర్క్ కైనా అపరిమితంగా వాయిస్ కాల్స్
సౌకర్యం ఉంటుంది. దీంతోపాటు 10 జీబీ హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తున్నారు. రోజుకు సుమారు ఐదు రూపాయల ఖర్చుతో వినియెగదారులు ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

 Telugu News: New Recharge- జియో, ఎయిర్ టెల్ లకు బిగ్ షాక్.. రూ.147లకే బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
New Recharge- జియో, ఎయిర్ టెల్ లకు బిగ్ షాక్.. రూ.147లకే బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

ఇంటర్నెట్ వేగాన్ని తగ్గిస్తుంది

ఈ ప్లాన్లో ఒక పరిమితి ఉంది. కేటాయించిన 10జీబీ డేటా వినియోగం పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 కేజీపీఎస్ కు తగ్గిపోతఉుంది. అందువల్ల, అధికంగా ఇంటర్నెట్ వాడే వారికి ఈ ప్లాన్ అంతగా సరిపోకపోవచ్చు. కానీ, ప్రధానంగా వాయిస్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ, పరిమితంగా డేటా వాడేవారికి ఈ ప్లాన్ అంతగా సరిపోకపోవచ్చు. కానీ, ప్రధానంగా వాయిస్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ, పరిమితంగా డేటా వాడే వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ గా నిలుస్తుంది. పెరుగుతున్న రీఛార్చ్ ధరల నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది ఈ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

ఈ ప్లాన్ ఎవరికి ఎక్కువగా ఉపయోగకరం?
ఎక్కువగా వాయిస్ కాల్స్ చేసే, పరిమితంగా డేటా వాడే వినియోగదారులకు ఈ ప్లాన్ చాలా సరిపోతుంది.

ఈ ప్లాన్ ఎందుకు ప్రత్యేకం?
జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలు ధరలు పెంచుతున్న సమయంలో, తక్కువ ధరలో మంచి సౌకర్యాలు ఇవ్వడం వల్ల ఈ ప్లాన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/kerala-cricket-league-kochi-blue-tigers-thrilling-win/sports/535701/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెస్సీ కోసం హనీమూన్ వాయిదా వేసుకున్న నవ వధువు

మెస్సీ కోసం హనీమూన్ వాయిదా వేసుకున్న నవ వధువు

బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఖరారు చేసిన పార్టీ

బీజేపీ కొత్త అధ్యక్షుడిని ఖరారు చేసిన పార్టీ

వచ్చే ఏడాది నుంచి పెరగనున్న కార్ల ధరలు

వచ్చే ఏడాది నుంచి పెరగనున్న కార్ల ధరలు

పోస్టాఫీస్‌లో అందుబాటులోకి మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

పోస్టాఫీస్‌లో అందుబాటులోకి మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

లైంగిక దాడి కేసులో ప్రముఖ నటిపై కోర్టు కీలక తీర్పు

లైంగిక దాడి కేసులో ప్రముఖ నటిపై కోర్టు కీలక తీర్పు

సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

భారత్ టారిఫ్‌లపై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత

భారత్ టారిఫ్‌లపై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత

మంజు–లీల–సంతు ఘటనలో అనూహ్య మలుపు

మంజు–లీల–సంతు ఘటనలో అనూహ్య మలుపు

ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం

ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం

3-6 ఏళ్ల పిల్లల సంరక్షణ ప్రభుత్వానిదే: సుధా మూర్తి

3-6 ఏళ్ల పిల్లల సంరక్షణ ప్రభుత్వానిదే: సుధా మూర్తి

నేడు హైదరాబాద్ రానున్న రాహుల్ గాంధీ

నేడు హైదరాబాద్ రానున్న రాహుల్ గాంధీ

శీతాకాల సమావేశాల పదో రోజు పార్లమెంట్‌లో అనేక కీలక అంశాలు…

శీతాకాల సమావేశాల పదో రోజు పార్లమెంట్‌లో అనేక కీలక అంశాలు…

📢 For Advertisement Booking: 98481 12870