हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Breaking News : Prescription – ప్రిస్కిప్షన్ లేకుండా మత్తు మందులు అమ్మితే చర్యలు- మంత్రి దామోదర

Sudheer
Breaking News : Prescription – ప్రిస్కిప్షన్ లేకుండా మత్తు మందులు అమ్మితే చర్యలు- మంత్రి దామోదర

తెలంగాణలో మత్తు కలిగించే మందుల విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ (Prescription ) లేకుండా మత్తు మందులు విక్రయించే మెడికల్ షాపులు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఇటీవల డ్రగ్ కంట్రోల్ అథారిటీ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి, నిబంధనలను ఉల్లంఘించే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. యువతను ఈ మత్తు మందుల బారి నుంచి రక్షించడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఉక్కుపాదం

మందుల విక్రయాలకు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చే కంపెనీలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మంత్రి (Minister Damodar Raja Narasimha) ఆదేశించారు. అనుమతి లేని ప్రకటనలు, తప్పుడు సమాచారంతో ప్రజలను మోసగించే వారిపై నిఘా పెంచాలని సూచించారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యం, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందులో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి తెలిపారు.

నిబంధనల ఉల్లంఘనకు శాశ్వత మూసివేత

పదే పదే నిబంధనలను ఉల్లంఘిస్తున్న సంస్థలను శాశ్వతంగా మూసివేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మత్తు మందుల విక్రయాలు, అనుమతి లేని మందుల అమ్మకాలలో పట్టుబడిన సంస్థల లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు, వాటిని శాశ్వతంగా మూసివేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని, అక్రమాలకు పాల్పడే వారిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని, తనిఖీలు పెంచాలని సూచించారు. ఈ కఠిన చర్యల ద్వారా రాష్ట్రంలో మందుల విక్రయాల్లో పారదర్శకత, క్రమశిక్షణ తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

https://vaartha.com/the-family-of-a-young-woman-who-was-shown-facebook-love-hell/national/533458/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

రేపు మూడో విడత పంచాయతీ పోలింగ్ ..2 రోజులు స్కూళ్లకు సెలవు

రేపు మూడో విడత పంచాయతీ పోలింగ్ ..2 రోజులు స్కూళ్లకు సెలవు

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

ఫలితాల తారుమారుతో పరేషాన్

ఫలితాల తారుమారుతో పరేషాన్

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

ధర్మసాగర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా

ధర్మసాగర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా

తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

ఫుడ్ పాయిజన్ పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి

ఫుడ్ పాయిజన్ పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి

నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

రాష్ట్రంలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు

రాష్ట్రంలో పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు

నేను పార్టీ మారేందుకు హరీశ్ కారణం కాదు – జగ్గారెడ్డి క్లారిటీ

నేను పార్టీ మారేందుకు హరీశ్ కారణం కాదు – జగ్గారెడ్డి క్లారిటీ

రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు.. ఒక్క ఓటుతో విజయం!…

రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ జోరు.. ఒక్క ఓటుతో విజయం!…

📢 For Advertisement Booking: 98481 12870