हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Union Cabinet : గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి కేబినెట్‌ ఆమోదం

Sudha
Union Cabinet : గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి కేబినెట్‌ ఆమోదం

కేంద్ర మంత్రివర్గ (Union Cabinet)సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంగళవారం కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని కోట-బుండిలో విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది రూ.1,507 కోట్లతో ఈ ఎయిర్‌పోర్ట్‌ని నిర్మించనున్నారు. ఒడిశాలోని కటక్-భువనేశ్వర్‌లలో ఆరు లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రివర్గం (Union Cabinet )ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.8,307 కోట్లు ఖర్చవుతుంది. మొత్తం రూ.9,814 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వివరించారు. రాజస్థాన్ ప్రభుత్వం కోట-బుండి విమానాశ్రయానికి ఉచితంగా భూమిని ఇస్తుందని తెలిపారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ను రూ.1,507 కోట్ల అంచనా వ్యయంతో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మంగళవారం మంత్రివర్గం ఆమోదించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

 Union Cabinet :  గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి కేబినెట్‌ ఆమోదం
Union Cabinet : గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి కేబినెట్‌ ఆమోదం

గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ (Greenfield Airport) ప్రాజెక్టుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిధులు సమకూరుస్తుందని వైష్ణవ్ పేర్కొన్నారు. విమానాశ్రయం కోసం 1,089 ఎకరాల భూమిని రాజస్థాన్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని మంత్రి చెప్పారు. కొత్త విమానాశ్రయం సంవత్సరానికి 20 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. ఈ విమానాశ్రయం ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని వైష్ణవ్ అన్నారు. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా తన అంతర్గత వనరుల నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తుందని.. 24 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. గత 11 సంవత్సరాల్లో దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 నుంచి 2025లో 162కి రెట్టింపు అయ్యిందని ఆయన అన్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య కూడా 2014లో 16.8 కోట్ల నుంచి ఈ సంవత్సరం 41.2 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లుకు కేంద్రమంత్రి వర్గం ( Union Cabinet )ఆమోదం తెలిపినట్లు వివరించారు.

భారతదేశంలో కేంద్ర మంత్రివర్గం ఎలా ఏర్పడుతుంది?

రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఉంది. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు, ప్రధానమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను కూడా నియమిస్తారు. కౌన్సిల్ లోక్‌సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది.

కేంద్ర మంత్రివర్గానికి అధిపతి ఎవరు?

క్యాబినెట్, మంత్రిత్వ శాఖలు మరియు ఏజెన్సీలు ఈ మంత్రివర్గానికి ప్రధానమంత్రి నాయకత్వం వహిస్తారు మరియు భారత పరిపాలనా సేవ మరియు ఇతర పౌర సేవల అధిపతిగా కూడా వ్యవహరించే క్యాబినెట్ కార్యదర్శి సలహా ఇస్తారు.

భారతదేశంలో అత్యంత శక్తివంతమైన పదవి?

రాజ్యాంగంలోని ఆర్టికల్ 53(1) ప్రకారం కార్యనిర్వాహక అధికారం ప్రధానంగా భారత రాష్ట్రపతికి ఉంది. రాష్ట్రపతికి అన్ని రాజ్యాంగ అధికారాలు ఉన్నాయి మరియు పైన పేర్కొన్న ఆర్టికల్ 53(1) ప్రకారం వాటిని నేరుగా లేదా అధీన అధికారుల ద్వారా అమలు చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/isro-40-floors-rocket-gaganyaan-chandrayaan4/breaking-news/532670/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870