हिन्दी | Epaper
హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

Tamil Nadu Crime: విషాదం.. ట్యాబ్లెట్ గొంతులో ఇరుక్కుని మరణించిన పసిబాలుడు

Anusha
Tamil Nadu Crime: విషాదం.. ట్యాబ్లెట్ గొంతులో ఇరుక్కుని మరణించిన పసిబాలుడు

తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి ప్రాంతంలో ఓ చిన్నారి మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. నాలుగేళ్ల వయసు గల బాలుడు యోగిత్ గొంతులో మాత్ర ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆ గ్రామం మొత్తం దుఃఖసంద్రంలో మునిగిపోయింది.వివరాల్లోకి వెళ్తే – తిరువళ్లూరు జిల్లా (Thiruvallur District) తిరుత్తణి యూనియన్‌లోని పి.ఆర్.పల్లి గ్రామానికి చెందిన వేలు, ఆయన భార్య శశికళ దుస్తులు నేసి జీవనోపాధి సాగిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు యోగిత్ ఉన్నాడు. ఇటీవల చిన్నారికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మందులు, మాత్రలు రాశారు. వైద్యుల సూచన మేరకు శశికళ తన కుమారుడికి మందు ఇవ్వడానికి ప్రయత్నించింది.

వైద్యులు బాలుడిని పరీక్షించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు

అయితే ఊహించని విధంగా ఆ మాత్ర బాలుడు గొంతులో ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా శ్వాస ఆడక చిన్నారి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.అక్కడ వైద్యులు బాలుడిని పరీక్షించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ (Intensive care unit) లో చేర్చారు. ఈ క్రమంలోనే యోగిత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు కుటుంబానికి ధైర్యం చెప్పడానికి చేరుకున్నారు.ఈ సంఘటనతో యోగిత్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి ఆవేదన చూపరులను కంటతడి పెట్టించింది. ఈ సంఘటనపై తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tamil Nadu Crime
Tamil Nadu Crime

ఒక నిర్దిష్ట వయస్సు వరకు పిల్లలకు నేరుగా టాబ్లెట్ ఇవ్వకూడదని

పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించి పిల్లలకు మందులు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు అనేక విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని పిల్లల ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఏ కారణం చేతనైనా, ఒక నిర్దిష్ట వయస్సు వరకు పిల్లలకు నేరుగా టాబ్లెట్ ఇవ్వకూడదని పేర్కొంటున్నారు. మీరు ఇవ్వాలనుకుంటే.. దానిని పాలు, రసం లేదా నీటిలో కలిపి ఇవ్వవచ్చు.. లేదా మీరు దానిని రెండుగా విడగొట్టి ఇవ్వాలి.. తల్లిదండ్రులు కూడా పిల్లవాడు టాబ్లెట్‌ను పూర్తిగా మింగాడా లేదా చూసుకోవాలి. కొన్నిసార్లు అది గొంతులో ఇరుక్కుపోవచ్చు. కాబట్టి, టాబ్లెట్ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ నీరు తాగించాలని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/kukatpally-crime-madhavaram-krishna-rao-visits-the-family-of-the-murdered-child/crime/532387/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇలాంటి కాల్స్‌ను అస్సలు నమ్మొద్దు..కొత్త మోసాలకు తెర

ఇలాంటి కాల్స్‌ను అస్సలు నమ్మొద్దు..కొత్త మోసాలకు తెర

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఐదుగురు మృతి

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఐదుగురు మృతి

నాన్నా చావాలని లేదు కాపాడు..తండ్రి కళ్లముందే కొడుకు జలసమాధి

నాన్నా చావాలని లేదు కాపాడు..తండ్రి కళ్లముందే కొడుకు జలసమాధి

ఏనుగు బీభ‌త్సంతో 22 మంది దుర్మరణం

ఏనుగు బీభ‌త్సంతో 22 మంది దుర్మరణం

అనుమానంతో భార్య ను హత్య చేసిన భర్త .. ఆపై వాట్సాప్ స్టేటస్

అనుమానంతో భార్య ను హత్య చేసిన భర్త .. ఆపై వాట్సాప్ స్టేటస్

భర్త మృతి తట్టుకోలేక భార్య కూడా కన్నుమూత
0:20

భర్త మృతి తట్టుకోలేక భార్య కూడా కన్నుమూత

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం!

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం!

బేగంపేట్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా

బేగంపేట్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా

బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు?

బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు?

బరువు తగ్గేందుకు నాటు మందులు..విద్యార్థిని మృతి

బరువు తగ్గేందుకు నాటు మందులు..విద్యార్థిని మృతి

అకౌంట్‌లోకి ఉచితంగా డబ్బు ఎరా..సైబర్ మోసాలకు తెర

అకౌంట్‌లోకి ఉచితంగా డబ్బు ఎరా..సైబర్ మోసాలకు తెర

తల్లిదండ్రులు తిట్టారని విద్యార్థిని ఆత్మహత్య

తల్లిదండ్రులు తిట్టారని విద్యార్థిని ఆత్మహత్య

📢 For Advertisement Booking: 98481 12870