हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Mumbai Rains : ముంబైలో స్కూళ్లు, కాలేజీలు బంద్

Divya Vani M
Mumbai Rains : ముంబైలో స్కూళ్లు, కాలేజీలు బంద్

ఆర్థిక రాజధాని ముంబై మళ్లీ వర్షాల (Mumbai Rains) బెడదతో కుదేలైంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి.వర్షాలు ఆగని పరిస్థితిలో నగరం స్తంభించిపోయింది. పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. రోడ్లపై నిలిచిన నీరు ట్రాఫిక్‌కు అడ్డంగా మారింది.భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వెంటనే స్పందించిన బీఎంసీ పాఠశాలలకు సెలవు (Holiday for BMC schools) ప్రకటించింది.వర్షానికి రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని చోట్ల చెట్లు కూలడంతో రాకపోకలు ఆగిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే దారుల్లో నీరు చేరింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులు ముందుగా బయలుదేరాలని హెచ్చరించింది.ఈ భారీ వర్షాల్లో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది.

Mumbai Rains : ముంబైలో స్కూళ్లు, కాలేజీలు బంద్
Mumbai Rains : ముంబైలో స్కూళ్లు, కాలేజీలు బంద్

గోడ కూలి వాచ్‌మన్ మృతి

గోద్రెజ్ బాగ్ అపార్ట్‌మెంట్‌లో గోడ కూలింది. సతీష్ టిర్కే అనే వాచ్‌మన్ అక్కడికక్కడే మృతిచెందాడు.వాల్మీకి నగర్‌లో ఓ వ్యక్తి డ్రైనేజీలో పడిపోయాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.యులోజియస్ సెల్వరాజ్ అనే మహిళ తన కుమారుడితో రోడ్డు దాటుతోంది. బెస్ట్ బస్సు ఢీకొనడంతో ఇద్దరూ మృతిచెందారు.ముంబైలో కేవలం 81 గంటల్లో 550 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది ఆగస్టు నెల సగటు వర్షంతో సమానం కావడం విశేషం.

విరార్ సరస్సు నిండిపోయి పొంగిపొర్లింది

నగరానికి తాగునీరు అందించే విరార్ సరస్సు నిండి పొంగిపోయింది. ఇది అధికారులు మరింత అప్రమత్తమయ్యేలా చేసింది.ఈ మూడు జిల్లాల్లో వానలు తీవ్రతరంగా కురుస్తున్నాయి. సీఎం అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Read Also :

https://vaartha.com/upi-transactions-have-increased-significantly-in-the-country/business/532308/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అధిక ధరలు..అక్రమ బెల్టుషాపులు

అధిక ధరలు..అక్రమ బెల్టుషాపులు

తీర భద్రతకు ప్రజలే కవచం:ప్రవీర్ రంజన్

తీర భద్రతకు ప్రజలే కవచం:ప్రవీర్ రంజన్

మేఘాలయ బొగ్గు గని ప్రమాదం పై మోడీ దిగ్బ్రాంతి

మేఘాలయ బొగ్గు గని ప్రమాదం పై మోడీ దిగ్బ్రాంతి

DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు

DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు

సిక్కులపై ద్వేషమా? కాంగ్రెస్‌పై మోదీ ఘాటు విమర్శలు!

సిక్కులపై ద్వేషమా? కాంగ్రెస్‌పై మోదీ ఘాటు విమర్శలు!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సరిహద్దు భద్రతపై కీలక ప్రకటన చేశారు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సరిహద్దు భద్రతపై కీలక ప్రకటన చేశారు

చెన్నైలో బర్డ్ ఫ్లూ తో 1,500 కాకులు మృతి

చెన్నైలో బర్డ్ ఫ్లూ తో 1,500 కాకులు మృతి

బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా

బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా

ఇది సభ సంప్రదాయం కాదు : స్పీకర్ ఓం బిర్లా

ఇది సభ సంప్రదాయం కాదు : స్పీకర్ ఓం బిర్లా

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

సురక్షిత భవిష్యత్తుకు ప్రణాళికలు తప్పనిసరి

సురక్షిత భవిష్యత్తుకు ప్రణాళికలు తప్పనిసరి

📢 For Advertisement Booking: 98481 12870