हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Droupadi Murmu : 79వ స్వాతంత్ర్య దినోత్సవం: రేపు రాష్ట్రపతి ప్రసంగం

Divya Vani M
Droupadi Murmu : 79వ స్వాతంత్ర్య దినోత్సవం: రేపు రాష్ట్రపతి ప్రసంగం

దేశం మొత్తంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు ఊపందుకున్నాయి. అన్నిదిక్కులూ తీరా జాతీయ గీతాలు వినిపించేందుకు సిద్దమవుతున్నాయి. రాజధాని ఢిల్లీ నుంచి ప్రతి ఊరు, పల్లె వరకూ వేడుకల జోష్ కనిపిస్తోంది.ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆగస్టు 14 (August 14) (గురువారం) జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రసారం అయ్యే ఈ ప్రసంగం ముందు హిందీలో, తర్వాత ఆంగ్లంలో ఉంటుంది.ప్రభుత్వ ప్రకటనల ప్రకారం, ఈ ప్రసంగాన్ని దూరదర్శన్ జాతీయ నెట్‌వర్క్‌తో పాటు, ఆకాశవాణి స్టేషన్లలోనూ ప్రత్యక్షంగా వినిపించనున్నారు. రాత్రి 9:30కి ప్రాంతీయ భాషల్లోనూ ఈ ప్రసంగం వినిపించనుంది. దేశమంతా వినిపించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఆగస్టు 15 ఉదయం, ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ప్రతి ఏడాది జరిపే సాంప్రదాయ వేడుకగా మారింది. 1947లో బ్రిటిష్ పాలన నుంచి భారత్‌ స్వాతంత్ర్యం పొందిన ఘట్టాన్ని గుర్తు చేస్తూ దేశం ఈరోజున ఘనంగా జరుపుకుంటుంది.

Droupadi Murmu : 79వ స్వాతంత్ర్య దినోత్సవం: రేపు రాష్ట్రపతి ప్రసంగం
Droupadi Murmu : 79వ స్వాతంత్ర్య దినోత్సవం: రేపు రాష్ట్రపతి ప్రసంగం

జాతీయ గౌరవానికి నివాళులు, సాంస్కృతిక కార్యక్రమాలు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, దేశవ్యాప్తంగా జెండా వందనాలు, పటాకులే కాకుండా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు అర్పిస్తారు.ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇండియా గేట్, మండి హౌస్, మథురా రోడ్ వంటి కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. పార్కింగ్ స్టిక్కర్లు లేని వాహనాలను ఆ ప్రాంతాలకు రాకుండా చూస్తున్నారు.

మెట్రో సేవలకు స్పెషల్ షెడ్యూల్

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కల్పించేందుకు ఢిల్లీ మెట్రో స్పెషల్ ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 15 ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు నడవనున్నాయి. మొదటి రెండు గంటలపాటు ప్రతి 30 నిమిషాలకు ఒక్క రైలు నడుస్తుంది. తర్వాత సాధారణ షెడ్యూల్ కొనసాగుతుంది.ప్రజల్లో దేశభక్తిని రగిలించేందుకు ఢిల్లీలోని ప్రముఖ ప్రదేశాల్లో పలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎన్‌సీసీ బ్యాండ్‌లతో ర్యాలీలు, లైవ్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో దేశభక్తికి మరింత ప్రాణం పోస్తున్నారు.ప్రతి భారతీయుడి గుండె తడిమే రోజు ఇది. మన స్వాతంత్ర్యానికి మూలకారణమైన వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, తలెత్తి నడిచే వేళ. జెండాను గర్వంగా ఎగురవేస్తూ దేశమంతా ఉత్సాహంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనబోతుంది.

Read Also :

https://vaartha.com/30-fake-websites-claiming-to-be-accommodation-in-tirumala/andhra-pradesh/529980/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870