हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Narendra Modi: బెంగళూరులో మెట్రో రైడ్ లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో ప్రధాని మోదీ

Sharanya
Narendra Modi: బెంగళూరులో మెట్రో రైడ్ లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో ప్రధాని మోదీ

కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన మెట్రో ప్రారంభోత్సవం ఓ ఆసక్తికరమైన రాజకీయ దృశ్యానికి వేదికగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పై తరచూ విమర్శలు చేసే సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు ఆయనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Narendra Modi:
Narendra Modi:

మోదీకి స్వాగతం పలికిన సీఎంలు

బెంగళూరులో ఆదివారం జరిగిన ఎల్లో లైన్ మెట్రో ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ (Narendra Modi) హాజరయ్యారు. ఆర్‌వీ రోడ్ మెట్రో స్టేషన్‌లో సీఎం సిద్ధరామయ్య మోదీకి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఆయన చేతిని పట్టుకుని ముచ్చటించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Sivakumar) కూడా ప్రాజెక్టు వివరాలను ప్రధానికి ఉత్సాహంగా వివరించారు.

మెట్రోలో ముగ్గురు నాయకుల ప్రయాణం

ఆపై మోదీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు కలిసి మెట్రోలో ప్రయాణించారు. RV రోడ్ స్టేషన్ (RV Road station) నుంచి బొమ్మనహళ్లి వరకు సాగిన 19.15 కిలోమీటర్ల ప్రయాణంలో ముగ్గురు నేతలు సరదాగా సంభాషిస్తూ పయనించారు. మోదీకి ఇరువైపులా సీఎంలు కూర్చొని పలు విషయాల్లో చర్చించడంతో అనూహ్యమైన సన్నివేశం నమోదైంది.

సోషల్ మీడియాలో వైరల్

ఈ స్నేహపూరిత దృశ్యాలు ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఒకే వేదికపై ముగ్గురు నేతలు కలిసిపోవడం ప్రజల్లో చర్చనీయాంశమైంది.

ప్రారంభోత్సవంలో ప్రత్యేకతలు

మెట్రో ప్రారంభానికి ముందు మోదీ స్వయంగా QR కోడ్ స్కాన్ చేసి టికెట్ కొనుగోలు చేయడం విశేషం. అనంతరం పచ్చ జెండా ఊపి ఎల్లో లైన్ సేవలను ప్రారంభించారు. ఈ మార్గం బెంగళూరు సెంట్రల్ ప్రాంతాన్ని టెక్ హబ్ అయిన ఎలక్ట్రానిక్స్ సిటీతో అనుసంధానిస్తుంది.

విద్యార్థులతో ప్రధాని ముచ్చట

ఈ ప్రారంభోత్సవ రైడ్‌లో మోదీతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 16 మంది బాలికలు, 8 మంది చిన్నారులు, 8 మంది మెట్రో కార్మికులు కూడా పాల్గొన్నారు. వారితో ప్రధాని మోదీ మాట్లాడుతూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/vande-bharat-do-you-know-how-many-vande-bharat-trains-are-currently-running-across-the-country/national/528498/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870