हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

GST Evasion : ఐదేళ్లలో రూ.7.08లక్షల కోట్ల పన్ను ఎగవేత ..కేంద్రం వెల్లడి

Sudha
GST Evasion : ఐదేళ్లలో రూ.7.08లక్షల కోట్ల పన్ను ఎగవేత ..కేంద్రం వెల్లడి

2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల్లో దాదాపు రూ.7.08లక్షల కోట్ల పన్ను ఎగవేతను(GST Evasion) కేంద్ర జీఎస్టీ ఫీల్డ్‌ అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు రూ.1.79లక్షల కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ITC) మోసాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది.ఆర్థిక సహాయ మంత్రి పంక్‌ చౌదరి లోక్‌సభలో వివరాలను వెల్లడించారు. డేటా ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2.23 లక్షలకోట్లకుపైగా జీఎస్టీ ఎగవేతను (GST Evasion) సీజీఎస్‌టీ ఫీల్డ్‌ అధికారులు గుర్తించారని, 2025 ఆర్థిక సంవత్సరంలో 30,056 జీఎస్టీ ఎగవేత(GST Evasion) కేసులను గుర్తించినట్లు ప్రభుత్వం లోక్‌సభకు తెలిపింది. ఇందులో సగానికిపైగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కు సంబంధించినవే ఉన్నాయని పేర్కొంది. ఈ కేసుల్లో రూ.58,772 కోట్ల పన్ను ఎగవేత జరిగిందని.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.30 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత, 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా రూ.1.32లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతను గుర్తించారని, 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.73,238కోట్లు, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.49,384 కోట్ల జీఎస్టీ ఎగవేత జరిగిందని అధికారులు గుర్తించారు. గడిచిన ఐదేళ్లలో సీజీఎస్టీ ఫీల్డ్‌ అధికారులు రూ.91,370 కేసుల్లో దాదాపు రూ.7.08 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతను అధికారులు గుర్తించారన్నారు. ఈక ఆలంలో స్వచ్ఛంద డిపాజిట్ల ద్వారా వసూలు చేసిన పన్నులు రూ.1.29 లక్షల కోట్లకుపైగా ఉన్నాయి.

 GST Evasion : ఐదేళ్లలో రూ.7.08లక్షల కోట్ల పన్ను ఎగవేత ..కేంద్రం వెల్లడి
GST Evasion : ఐదేళ్లలో రూ.7.08లక్షల కోట్ల పన్ను ఎగవేత ..కేంద్రం వెల్లడి

2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం మధ్య 44,938 కేసుల్లో దాదాపు రూ.1.79 లక్షల కోట్ల ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పన్ను ఎగవేత వేసినట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, జీఎస్టీఎన్‌ పన్ను ఎగువేతను నివారించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రమంత్రి చౌదరి లోక్‌సభలో తెలిపారు. ఈ-ఇన్వాయిస్ ద్వారా డిజిటలైజేషన్, జీఎస్టీ రివ్యూ తదితర చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ పన్ను ఎగవేతదారులను పట్టుకోవడంలో సహాయపడుతాయని చౌదరి లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సవరించిన అంచనాలతో (RE) పోలిస్తే వాస్తవ నికర కేంద్ర జీఎస్టీ వసూళ్లపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నికర సీజీఎస్టీ వసూళ్లు సవరించిన అంచనాలలో 96.7 శాతమని చౌదరి అన్నారు. నికర సీజీఎస్టీలో సీజీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, పరిహార సెస్ ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ వసూళ్లు రూ.10.26 లక్షల కోట్లకుపైగా ఉండగా, సవరించిన అంచనాలు దాదాపు రూ.10.62 లక్షల కోట్లు. 2024 ఆర్థిక సంవత్సరంలో నికర సీజీఎస్టీ వసూళ్లు రూ.9.57 లక్షల కోట్లకుపైగా ఉన్నాయి. సవరించిన అంచనాలు రూ.9.56 లక్షల కోట్లలో 100.1శాతం.

ఏ రంగాలు జిఎస్టి ఎగవేతకు గురవుతాయి?

DGGI నివేదిక ఆన్‌లైన్ గేమింగ్ మరియు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు మరియు బీమా (BFSI) రంగాలను GST ఎగవేతకు ఎక్కువగా గురిచేస్తున్నట్లు గుర్తించింది. ఆన్‌లైన్ గేమింగ్ రంగం నుండి మాత్రమే రూ.81,875 కోట్లు ఎగవేత జరగగా, BFSI రంగంలో రూ.18,961 కోట్లు ఎగవేత జరిగింది.

పన్ను ఎగవేత యొక్క సాధారణ రూపం ఏమిటి?

ఆదాయాన్ని తక్కువగా నివేదించడం ఇప్పటికీ పన్ను ఎగవేత యొక్క అత్యంత సాధారణ రూపాలలో ఒకటి. వ్యాపార యజమానులు నగదు చెల్లింపులను నివేదించనప్పుడు, ఫ్రీలాన్సర్లు క్లయింట్ చెల్లింపులను దాచినప్పుడు లేదా కార్మికులు చిట్కాలను నివేదించనప్పుడు ఇది జరుగుతుంది. బ్యాంక్ డిపాజిట్ విశ్లేషణ ద్వారా అంతర్గత రెవెన్యూ సర్వీస్ ఈ సమస్యలను గుర్తించగలదు.

Read hindi news: epapervaartha.com

Read Also: US: అమెరికాలో పెట్టుబడుల కోసం భారతీయుల ఆసక్తి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అజిత్ మృతి అనుమానాస్పదమే.. దర్యాప్తు కోరిన రౌత్

అజిత్ మృతి అనుమానాస్పదమే.. దర్యాప్తు కోరిన రౌత్

SC జోన్ రైల్వే ప్రాజెక్టుల పనులను వేగవంతం

SC జోన్ రైల్వే ప్రాజెక్టుల పనులను వేగవంతం

అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ అభ్యంతరం

లోక్ సభలో రాహుల్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ అభ్యంతరం

టీవీకే వార్షికోత్సవం.. అసెంబ్లీ ఎన్నికలల్లో విజయం మనదే: విజయ్

టీవీకే వార్షికోత్సవం.. అసెంబ్లీ ఎన్నికలల్లో విజయం మనదే: విజయ్

ఆఫీసులో స్నాక్స్ తింటున్నారా?

ఆఫీసులో స్నాక్స్ తింటున్నారా?

రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్

రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. ఐదుగురు అరెస్ట్

టెక్నాలజీ శక్తికేంద్రంగా భారత్

టెక్నాలజీ శక్తికేంద్రంగా భారత్

తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే ఫీచర్లు!

తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే ఫీచర్లు!

ప్రేమ పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన  మహిళ

ప్రేమ పేరుతో ముగ్గురిని పెళ్లి చేసుకుని మోసం చేసిన  మహిళ

తగ్గిన బంగారం ధరలు.. ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి.?

తగ్గిన బంగారం ధరలు.. ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి.?

భారత్ దెబ్బకు పాక్, బంగ్లాదేశ్ లు విలవిల

భారత్ దెబ్బకు పాక్, బంగ్లాదేశ్ లు విలవిల

📢 For Advertisement Booking: 98481 12870