हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు నమోదు

Sharanya
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas)పై, శ్రీకాకుళం (Srikakulam) జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్‌లో ఆధికారికంగా కేసు నమోదైంది. ఆయనపై జనసేన పార్టీ స్థానిక నేత పంజరాపు సింహాచలం ఫిర్యాదు చేశారు.

Duvvada Srinivas
Duvvada Srinivas

టీవీ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చకు దారితన్నాయి.
అందులో ఆయన, “పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) గారు ఎన్నికల ముందు ప్రశ్నించడానికి వచ్చారు, కానీ ఇప్పుడు నెలకు రూ.50 కోట్లు తీసుకుంటూ ప్రశ్నించడం మానేశారు.” అని పౌర ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యానించినట్టు ఆరోపణ.

జనసేన నాయకుడి ఫిర్యాదు ఆధారంగా చర్య

దువ్వాడ వ్యాఖ్యలపై స్పందించిన జనసేన నాయకుడు పంజరాపు సింహాచలం, హిరమండలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, దువ్వాడపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులో పవన్ కల్యాణ్‌కు అవమానం కలిగేలా, తప్పుడు ఆరోపణలు చేశారు అని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీకి నోటీసులు జారీ చేసిన పోలీసులు

ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హిరమండలం పోలీసులు, నిన్న టెక్కలి సమీపంలోని దువ్వాడ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. తదుపరి విచారణ కోసం ఆయనను పిలవనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ap-dsc-2025-mega-results-by-august-15/andhra-pradesh/525105/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870