हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Anam Ramanarayana Reddy : జగన్ పై ఓ రేంజిలో విరుచుకుపడ్డ ఆనం

Divya Vani M
Anam Ramanarayana Reddy : జగన్ పై ఓ రేంజిలో విరుచుకుపడ్డ ఆనం

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy), వైసీపీ అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.జగన్ (On Jagan’s behavior) ప్రవర్తనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, చెల్లి కూడా దగ్గరకి రానివ్వని జన్మ ఎందుకు? అంటూ మండిపడ్డారు. మహిళలను అవమానిస్తూ జగన్ ఏం సాధిస్తున్నారని ప్రశ్నించారు.జగన్ చేసే రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమని మంత్రి అన్నారు. “ఇలాంటి రాజకీయాలు నీకు అవసరమా? నువ్వు సమకాలీన రాజకీయాలకు అనర్హుడివి,” అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

Anam Ramanarayana Reddy : జగన్ పై ఓ రేంజిలో విరుచుకుపడ్డ ఆనం
Anam Ramanarayana Reddy : జగన్ పై ఓ రేంజిలో విరుచుకుపడ్డ ఆనం

వైసీపీ భవిష్యత్తు లేదని స్పష్టం

ఆనం మాట్లాడుతూ, నీ పార్టీకి భవిష్యత్తు లేదు. వైసీపీ త్వరలో కనుమరుగవుతుంది. ఇక తిరిగి కోలుకునే పరిస్థితి ఉండదు, అని స్పష్టం చేశారు.వైసీపీలో ఎవరైనా విజ్ఞులు మిగిలి ఉంటే వారు ఆలోచించి బయటకు రావాలి. లేకపోతే జగన్‌తో పాటే మీరు కూడా మునిగిపోతారు, అని ఆనం హెచ్చరించారు.

జగన్‌ను రౌడీల అధినేతగా ఎద్దేవా

జగన్‌ను విమర్శిస్తూ, అతను రౌడీల అధినేతా, లేక గంజాయి గ్రూపుల నాయకుడా అర్థం కావడం లేదు, అని అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు బయటపడతాయని జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఆనం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వైసీపీపై విమర్శలను మరింత పెంచాయి.

Read Also : Tirupati : తిరుపతిలో అధిక శబ్ద వాహనాలపై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870