हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ స‌మ‌న్లు..5న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు

Sharanya
Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ స‌మ‌న్లు..5న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) కి ప్రస్తుత సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Ed) బిగ్ షాక్ ఇచ్చింది. రూ. 17 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో ఆయనపై ఆ శాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీకి విచారణకు హాజరు కావాలని సమన్లు జారీచేసింది.

ఆగస్టు 5న విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ ఆదేశం

ఈడీ తాజా సమన్ల ప్రకారం, అనిల్ అంబానీ (Anil Ambani) ఆగస్టు 5, 2025న విచారణకు హాజరుకావలసి ఉంటుంది. ఈ విచారణలో ఆయన్ను ఆర్థిక మోసాలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు.

50 కంపెనీలపై ఈడీ సోదాలు

ఈ విచారణకు ముందు జూలై 24న ఈడీ పెద్ద ఎత్తున దాడులు జరిపింది. అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలు (50 companies), 25 మంది వ్యాపార భాగస్వాములు, మరియు గ్రూప్‌కు చెందిన 35 కార్యాలయాల్లో అకస్మిక సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో అనేక కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

మ‌నీలాండ‌రింగ్ చట్టం కింద సోదాలు

ఈడీ చేపట్టిన ఈ దాడులు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద భాగంగా జరిగాయి. మూడు రోజులపాటు కొనసాగిన ఈ తనిఖీల్లో, అనేక ఆర్థిక లావాదేవీలపై ఆధారాలు వెలుగులోకి వచ్చాయని భావిస్తున్నారు. ఇందులో కొన్ని డాక్యుమెంట్లు విదేశీ లావాదేవీలకు సంబంధించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఈడీ అనిల్ అంబానీకి ఎందుకు సమన్లు జారీ చేసింది?

ఈడీ అనిల్ అంబానీపై రూ.17,000 కోట్ల రుణ మోసానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో అనుమానాస్పద లావాదేవీలు, మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ జరిపే భాగంగా ఆయనకు సమన్లు జారీ చేశారు.

అనిల్ అంబానీ ఆస్తి విలువ ఎంత?

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ 2006 జూలైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుండి విభజన తరువాత ఏర్పడింది. ఆయన రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్, మరియు రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి పలు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలను నడిపారు. అనిల్ అంబానీ నికర ఆస్తి విలువ సుమారుగా 3 బిలియన్.

Read hindi news: hindi.vaartha.com

Read also: Chenab River : పాకిస్థాన్‌ పై భారత్ కీలక నిర్ణయం : చీనాబ్ నదిపై సావల్‌కోట్ ప్రాజెక్టు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870