हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Kedarnath Yatra : భారీ వర్షాల కారణంగా .. కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

Sudha
Kedarnath Yatra : భారీ వర్షాల కారణంగా .. కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక వరదలు కొండచరియల విరుగుడు లాంటి భయంకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వర్షాల తీవ్రతతో పలు జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన కేదార్‌నాథ్‌ యాత్ర (Kedarnath Yatra)తీవ్ర అంతరాయానికి గురైంది. రుద్రప్రయాగలో శనివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో గౌరీకుండ్‌ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ రహదారి మొత్తం బండరాళ్లతో మూసుకుపోయింది. దీంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. దీంతో కేదార్‌నాథ్‌ యాత్రకు (Kedarnath Yatra)తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఆ మార్గంలో రహదారిని క్లియర్‌ చేసే పనులు కొనసాగుతున్నాయి.

 Kedarnath Yatra :  భారీ వర్షాల కారణంగా .. కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్‌
Kedarnath Yatra : భారీ వర్షాల కారణంగా .. కేదార్‌నాథ్‌ యాత్రకు తాత్కాలిక బ్రేక్‌

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ వర్షం కారణంగా అగస్త్యమునిలోని బేడు బాగడ్‌ ప్రాంతంలో గల రమ్సీ వాగు పొంగిపొర్లుతోంది. దీంతో కేదార్‌నాథ్‌ (Kedarnath Yatra) హైవే సమీపంలోని అనేక ఇళ్లు, హోటళ్లు, పార్కింగ్‌ ప్రాంతాలు నీట మునిగాయి. అనేక వాహనాలు బురద నీటిలో కూరుకుపోయాయి. ఉత్తరకాశీలోని ఫూల్‌చట్టి సమీపంలో యమునోత్రి జాతీయ రహదారి దాదాపు 100 మీటర్ల పొడవున మునిగిపోయింది. మరోవైపు బాగేశ్వర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం కాప్కోట్ బ్లాక్‌లో 74 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ ప్రాంతంలో తొమ్మిది రోడ్లు మూసుకుపోయాయి. రోడ్డు క్లియరెన్స్ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

కేదార్నాథ్ ప్రత్యేకత?

శివుని పవిత్ర నివాసం. కేదార్‌నాథ్ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం కాదు ఇది విశ్వాసం మరియు స్థితిస్థాపకతకు నిదర్శనం . కురుక్షేత్ర యుద్ధం తర్వాత, పాండవులు తమ పాపాలకు శివుడిని క్షమాపణ కోరారని పురాణాలు చెబుతున్నాయి.

కేదార్నాథ్ శివలింగాన్ని తాకవచ్చా?

మధ్యాహ్నం 3 గంటల ముందు, భక్తులు శివలింగాన్ని తాకవచ్చు మరియు నెయ్యితో అభిషేకం చేయవచ్చు. సాయంత్రం 5 గంటల తర్వాత, విగ్రహాన్ని తాకడం నిషేధించబడింది, కానీ యాత్రికులు దూరం నుండి అధిష్టాన దేవతను చూడవచ్చు, అక్కడ అధిష్టాన దేవత విగ్రహం చక్రవర్తి వేషంలో ఉంటుంది.

కేదార్నాథ్ టెంపుల్ రహస్యం?

మహా యుద్ధం తర్వాత పాండవులు శివుని ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నిస్తున్న ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు. వాటిని నివారించడానికి, శివుడు ఎద్దు రూపాన్ని తీసుకుని భూమిలోకి దూకాడని, ఆ మూపురం కేదార్‌నాథ్‌లో వ్యక్తమైందని చెబుతారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Karnataka Bhavan: సిద్ధరామయ్య, శివకుమార్ ఓఎస్డీల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డిసెంబర్ 8న లోక్‌సభలో ‘వందే మాతరం’పై చర్చకు ప్రధాని మోదీ శ్రీకారం…

డిసెంబర్ 8న లోక్‌సభలో ‘వందే మాతరం’పై చర్చకు ప్రధాని మోదీ శ్రీకారం…

ఆఫర్లున్నా.. BSNLవైపు ఆసక్తి చూపని యూజర్లు

ఆఫర్లున్నా.. BSNLవైపు ఆసక్తి చూపని యూజర్లు

కేరళ నటీ అత్యాచార కేసు దిలీప్‌కు విముక్తి, కీలక నిందితులకు శిక్ష

కేరళ నటీ అత్యాచార కేసు దిలీప్‌కు విముక్తి, కీలక నిందితులకు శిక్ష

గోవాలో భయానక అగ్ని ప్రమాదం నైట్‌క్లబ్‌లో 25 ప్రాణాలు…

గోవాలో భయానక అగ్ని ప్రమాదం నైట్‌క్లబ్‌లో 25 ప్రాణాలు…

మైనర్‌ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

మైనర్‌ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష

బంగారం, వెండి ధరలు తగ్గాయి. డాలర్ బలహీనత…

బంగారం, వెండి ధరలు తగ్గాయి. డాలర్ బలహీనత…

ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం

KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం

TVK సభకు పోలీసుల ఆంక్షలు

TVK సభకు పోలీసుల ఆంక్షలు

నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ

నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ

నెట్ అవసరం లేని చెల్లింపులు

నెట్ అవసరం లేని చెల్లింపులు

నెల జీతానికి పనిచేసే మహిళపై 13 కోట్ల జీఎస్టీ నోటీసులు

నెల జీతానికి పనిచేసే మహిళపై 13 కోట్ల జీఎస్టీ నోటీసులు

📢 For Advertisement Booking: 98481 12870