हिन्दी | Epaper
ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Sudheer
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) లబ్ధిదారులకు మేలు చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణం చేపట్టుతున్న ప్రజలకు ముడి సరుకుల ఖర్చు భారంగా మారుతున్న నేపథ్యంలో, ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా సిమెంట్, స్టీల్‌ వంటి నిర్మాణ సామగ్రిపై అధిక డిమాండ్ ఉండటంతో వాటి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

ధరల నియంత్రణకు కమిటీ ఏర్పాటు

ఈ కమిటీకి రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రటరీ (CS) చైర్మన్‌గా నియమించబడగా, జిల్లా స్థాయిలో కలెక్టర్లను ఛైర్మన్‌లుగా నియమించారు. కమిటీ బాధ్యతగా సిమెంట్, స్టీల్ ధరలపై పరిశీలన చేసి ఒక నిర్ణీత ధరను నిర్ణయిస్తుంది. ఆ ధరలకే లబ్ధిదారులకు ముడి సరుకులు అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఇది ప్రజలపై ఆర్థికభారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది.

ఇసుక ఉచితం.. నిర్మాణం వేగవంతం

ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను అందించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. దీనివల్ల ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసుకునే అవకాశం కలుగుతోంది. ఇప్పుడు సిమెంట్, స్టీల్‌ ధరల నియంత్రణతో పాటు ఇసుక ఉచిత పంపిణీ కూడా కలిస్తే, లబ్ధిదారులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో మరింత వేగం రావడంతో పాటు, సామాన్యులకు సొంతింటి కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది.

Read Also : Heavy Rain : ఇవాళ రాత్రి భారీ నుంచి అతిభారీ వర్షం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870