हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Jammu Kashmir: జ‌మ్మూక‌శ్మీర్‌కు రాష్ట్ర హోదాపై ప్ర‌ధానికి లేఖ రాసిన ఖ‌ర్గే, రాహుల్‌

Sudha
Jammu Kashmir: జ‌మ్మూక‌శ్మీర్‌కు రాష్ట్ర హోదాపై ప్ర‌ధానికి లేఖ రాసిన ఖ‌ర్గే, రాహుల్‌

జమ్మూ కాశ్మీర్‌కు (Jammu Kashmir) 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా (Article 370)ను రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే , రాహుల్ గాంధీ(Mallikarjun Kharge, Rahul Gandhi) సంయుక్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసారు. ఈ లేఖలో వారు జమ్మూ కాశ్మీర్‌ (Jammu Kashmir)కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

 Jammu Kashmir: జ‌మ్మూక‌శ్మీర్‌కు రాష్ట్ర హోదాపై  ప్ర‌ధానికి లేఖ రాసిన ఖ‌ర్గే, రాహుల్‌
Jammu Kashmir: జ‌మ్మూక‌శ్మీర్‌కు రాష్ట్ర హోదాపై ప్ర‌ధానికి లేఖ రాసిన ఖ‌ర్గే, రాహుల్‌

రాబోయే వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాల్లో చ‌ట్టాన్ని త‌యారు చేయాల‌ని కోరుతూ ప్ర‌ధాని మోదీకి ఇవాళ ప్ర‌తిప‌క్ష నేత‌లు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ సంయుక్తంగా లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర‌వ షెడ్యూల్‌లో ల‌డాక్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని క‌ల‌పాల‌ని కోరుతూ చ‌ట్టాన్ని చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. గ‌త అయిదేళ్లుగా జ‌మ్మూక‌శ్మీర్ (Jammu Kashmir)ప్ర‌జ‌లు రాష్ట్ర హోదాను కోరార‌ని రాహుల్‌, ఖ‌ర్గేలు తమ లేఖ‌లో తెలిపారు. తమ డిమాండ్ చ‌ట్ట‌ప‌ర‌మైంద‌ని, రాజ్యాంగ‌.. ప్ర‌జాస్వామ్య హ‌క్కుల ప‌రిధిలో ఉంద‌న్నారు.గ‌తంలో కేంద్ర పాలిత ప్రాంతాల‌కు రాష్ట్ర హోదా ఇచ్చార‌ని, విభ‌జ‌న‌చేప‌ట్టి పూర్తి స్థాయి రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చార‌ని ఖ‌ర్గే ఆరోపించారు. క‌శ్మీర్‌కు మ‌ళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామ‌ని గ‌తంలో ప‌లుమార్లు చెప్పిన‌ట్లు మోదీ గురించి కాంగ్రెస్ నేత‌లు వెల్ల‌డించారు. గ‌తంలో ఆర్టిక‌ల్ 370 గురించి కూడా పార్ల‌మెంట్‌లో మాట్లాడుతూ క‌శ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌ధాని చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు.

జమ్మూ కాశ్మీర్ ని ఎవరు నియంత్రిస్తారు?

జ‌మ్మూక‌శ్మీర్ అనేది భారతదేశంచే కేంద్రపాలిత ప్రాంతంగా నిర్వహించబడుతున్న ప్రాంతం మరియు ఇది పెద్ద కాశ్మీర్ ప్రాంతం యొక్క దక్షిణ భాగాన్ని కలిగి ఉంది, ఇది 1947 నుండి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య మరియు 1959 నుండి భారతదేశం మరియు చైనా మధ్య వివాదానికి సంబంధించిన అంశంగా ఉంది.

జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏ పార్టీ?

JKNC మొత్తం 42 సీట్లు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది, BJP 29 సీట్లు గెలుచుకుని రెండవ స్థానంలో నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Sourav Ganguly: టాపార్డర్ వైఫల్యంతోనే టీమిండియా ఓడింది

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870