हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Indian Food : వడాపావ్, సమోసా, జిలేబీలపై కేంద్రం కీలక నిర్ణయం

Divya Vani M
Indian Food : వడాపావ్, సమోసా, జిలేబీలపై కేంద్రం కీలక నిర్ణయం

సమీప కాలంలో కొన్ని వార్తా ఛానళ్లలో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. పాఠశాలలు, కార్యాలయాలు, ఫంక్షన్ హాళ్ల వద్ద విక్రయించే సమోసా, జిలేబీ, వడాపావ్ (Samosa, Jalebi, Vadapav) వంటకాలపై నూనె, చక్కెర శాతం చూపించే బోర్డులు ఉండాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Ministry of Health) ఆదేశాలు జారీ చేసింది అన్నది ఆ వార్తల సారాంశం.అయితే, కేంద్రం దీనిపై స్పష్టత ఇచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇటువంటి ఆదేశాలు ఎక్కడా జారీ కాలేదని, ఎలాంటి నిర్దిష్ట ఆహారాలను కేంద్రం లక్ష్యంగా పెట్టలేదని స్పష్టం చేసింది.

Indian Food : వడాపావ్, సమోసా, జిలేబీలపై కేంద్రం కీలక నిర్ణయం
Indian Food : వడాపావ్, సమోసా, జిలేబీలపై కేంద్రం కీలక నిర్ణయం

పౌరుల ఆరోగ్యం కోసం మాత్రమే సూచనలు

కేవలం ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు సాధారణ ఆరోగ్య సలహాలను మాత్రమే కేంద్రం ఇచ్చినట్లు వెల్లడించింది. సమోసా, వడాపావ్, జిలేబీ లాంటి ప్రసిద్ధ వంటకాల పేర్లు ప్రత్యేకంగా ఎక్కడా ప్రస్తావించలేదని వివరించింది.ఈ సూచనలు వీధి ఆహార వ్యాపారాలను నిరోధించేందుకా? అనే అనుమానాలపై కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది. వీధి ఆహార సంస్కృతిని లక్ష్యంగా చేసుకోలేదని, ఎటువంటి కఠిన ఆదేశాలు జారీ చేయలేదని చెప్పింది.

సిగరెట్ హెచ్చరికల మాదిరిగా చిట్కాలు అవసరమా?

సిగరెట్ పెట్టెలపై ఉండే హెచ్చరికల మాదిరిగా, ఈ ఆహార పదార్థాలపై కూడా చక్కెర, నూనె శాతం చూపించాలని నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు నిరాధారం అని పీఐబీ స్పష్టం చేసింది. వాటిని నిర్దేశించడానికి కేంద్రానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేసే ఆలోచన లేదని తేల్చిచెప్పింది.ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో కేంద్రం పౌష్టికాహారాన్ని ప్రోత్సహించే సూచనలు మాత్రమే చేసింది. జీవనశైలిని మెరుగుపర్చేందుకు పౌరులను స్ఫూర్తిపరచాలనే ఉద్దేశంతోనే ఈ సూచనలు ఉన్నాయని తేల్చింది.

Read Also : Chandrababu : ముగిసిన అమిత్ షా, చంద్రబాబు మీటింగ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

📢 For Advertisement Booking: 98481 12870