हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Suicide: అల్లుడి అనారోగ్యాన్ని తట్టుకోలేక తల్లి, కూతురు ఆత్మహత్య

Sharanya
Suicide: అల్లుడి అనారోగ్యాన్ని తట్టుకోలేక తల్లి, కూతురు ఆత్మహత్య

సిద్దిపేట (Siddipet) జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామంలో హృదయవిదారక ఘటన జరిగింది. కుటుంబానికి మగ దిక్కుగా నిలుస్తున్న అల్లుడు అనారోగ్యం పాలవ్వడంతో, తల్లీ కుమార్తెలు (Mother and Daughter) తీవ్ర ఆవేదనకు గురై పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు.

ఘటన వివరాలు:

గౌరారం ఎస్సై కరుణాకర్ ​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, గౌరారం గ్రామానికి చెందిన వెల్దుర్తి భారతమ్మ (65)కు దివ్యాంగురాలైన కవిత (32) కుమార్తె ఉంది. భారతమ్మ భర్త పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.

అల్లుడి అనారోగ్యం… కుటుంబం ఆవేదనలో

కుమార్తెకు వివాహం చేయగా, అల్లుడు మంజునాథ్​ వీరి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఆయన కూలీ పనులు చేస్తూ ఆసరాగా ఉంటున్నాడు. ఈ దంపతులకు 13 ఏళ్లలోపు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. నెల రోజులుగా మంజునాథ్​ పచ్చ కామెర్లతో బాధపడుతూ హైదరాబాద్​లో చికిత్స పొందుతున్నారు. చికిత్స అందిస్తున్నా పెద్దగా ప్రయోజనం లేదు. కుటుంబంలో తల్లీ కుమార్తెలిద్దరికీ మగ దిక్కు లేక తీవ్ర ఆవేదనకు (Deeply distressed) గురయ్యేవారు.

తల్లి కుమార్తె ఆత్మహత్య

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పిల్లలిద్దరూ పడుకున్నాక తల్లి, కుమార్తె ఇంట్లో పురుగు మందు తాగి పడుకున్నారు. దీంతో శుక్రవారం ఉదయం ఎంతసేపైనా అమ్మమ్మ, అమ్మ లేవకపోవడంతో పిల్లలు పొరుగు వారికి చెప్పారు. వారు పరిశీలించగా తల్లీకుమార్తెలు విగతజీవులై కనిపించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంజునాథ్ హైదరాబాద్​ నుంచి​ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసి, అంత్యక్రియలు నిర్వహించారు.

పిల్లల భవిష్యత్తుపై ఆందోళన… మంజునాథ్ కన్నీటి వేదన

అనారోగ్యంతో బాధపడుతున్న మంజునాథ్, ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఎలా ఉండాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థుల సహకారంతో అంత్యక్రియలు పూర్తి చేసినా, ఇప్పుడు తన పిల్లల భవిష్యత్ ఏమిటని మంజునాథ్ వాపోతున్నాడు.

ఇంకో విషాదకథ: మేనల్లుళ్ల ఆచూకీ కోసం ఎదురు చూసిన మేనత్త గుండె ఆగింది

మనోవేదనతో మేనత్త మృతి

ఇటీవల సిగాచీ దుర్ఘటనలోనూ ఇలాంటి ఓ ఘటనే చోటుచేసుకుంది. తన ఇద్దరు మేనల్లుళ్ల ఆచూకీ కోసం ఎదురు చూస్తూ, వారి మేనత్త గుండె ఆగిపోయింది. పాశమైలారం పేలుడు ప్రమాదంలో ఇప్పటికీ 8 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. వారిలో ఉత్తరప్రదేశ్​కు చెందిన అన్నదమ్ములు అఖిలేశ్​​ నిషాంత్​(38), విజయ్ ​కుమార్​ నిషాంత్ (30) సిగాచీ పరిశ్రమలో పని చేస్తున్నారు. వారిద్దరి ఆచూకీ లభిస్తుందని స్వగ్రామంలో ఉన్న కుటుంబసభ్యులు నిరీక్షించారు. ఈ ప్రమాదం సమయంలో వారు బయటకు వచ్చి, ఉంటే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని ఎదురు చూశారు.

ప్రభుత్వ స్పందన – తక్షణ సాయం

పేలుడు ఘటనపై స్పందించిన అధికారులు ఇప్పటి వరకు ఆచూకీ లభించని కార్మికుల కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.15 లక్షల చెక్కులు అందజేశారు. అయితే వారి శరీరాలు లభించకపోవడం కుటుంబాలను మానసికంగా కుంగదీస్తోంది .

Read hindi news: hindi.vaartha.com

Read also: Seethakka: రాష్ట్రంలో మరో 18 దత్తత కేంద్రాలు- మంత్రి సీతక్క

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రాజీనామా పై సంచలన ప్రకటన

రాజీనామా పై సంచలన ప్రకటన

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే

మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే

సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణ పోలీసు వెబ్సైట్ పై మళ్లీ హ్యాకర్ల దాడి

తెలంగాణ పోలీసు వెబ్సైట్ పై మళ్లీ హ్యాకర్ల దాడి

📢 For Advertisement Booking: 98481 12870