हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Local Elections : ఆగస్టు చివరికల్లా తెలంగాణాలో ఎన్నికల ప్రక్రియ పూర్తి!

Sudheer
Local Elections : ఆగస్టు చివరికల్లా తెలంగాణాలో ఎన్నికల ప్రక్రియ పూర్తి!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (Local Elections) ప్రక్రియ ఆగస్టు చివరి వరకు పూర్తి కానుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ముందుగా పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.

చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం

పంచాయతీ రాజ్ చట్ట సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను త్వరలో గవర్నర్ ఆమోదించే అవకాశం ఉంది. వారం రోజుల్లో ఆర్డినెన్స్‌కి ఆమోదం లభించనున్నట్లు అంచనా. ఆ తర్వాత పదిహేను రోజులలోపు రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వ ధ్యాస ఉంది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ చురుగ్గా ఏర్పాట్లు

ఇతరి ప్రక్రియలతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగంగా నిర్వహిస్తోంది. బూత్‌ల ఏర్పాట్లు, ఓటర్ల జాబితా తుది రూపకల్పన వంటి అంశాలపై పని జరుగుతోంది. ఈసారి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో సర్కార్ ముందడుగు వేస్తోంది.

Read Also : Telangana Govt Schools : ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన అడ్మిషన్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870