हिन्दी | Epaper
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Earthquake: ఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు..యూపీలో కూడా

Sharanya
Earthquake: ఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు..యూపీలో కూడా

దేశ రాజధాని ఢిల్లీ, అలాగే ఎన్‌సీఆర్‌ (NCR) పరిధిలో గురువారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జూలై 10, 2025 ఉదయం 9 గంటల సమయంలో ఈ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. భూమి 10 కిలోమీటర్ల లోతులో కంపించిందని భూకంప పరిశోధనా కేంద్రాలు వెల్లడించాయి.

ఎక్కడెక్కడ భూమి కంపించింది?

ఈ భూకంప ప్రభావం ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ సహా పలు ప్రాంతాల్లో భూకంపం (Earthquake) సంభవించింది. 2025 జులై గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1 గా నమోదైంది. 10 కి.మీ లోతులో భూమి కంపించింది. ఘజియాబాద్, నోయిడా (Ghaziabad, Noida) ప్రాంతలలోని ప్రజలు భూకంప ప్రకంపనలను భయాందోళకు గురయ్యారు. 10 సెకన్ల పాటు భూమి కంపించడంతో వెంటనే జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

ఆస్తినష్టం లేదా ప్రాణనష్టం ఉందా?

ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే, కొన్ని ప్రాంతాల్లో పాత భవనాలు స్వల్పంగా బలహీనపడ్డాయి. విద్యుత్ సరఫరాలో కొన్ని నిమిషాల పాటు అంతరాయం ఏర్పడినట్లు నివేదికలు ఉన్నాయి.

ఢిల్లీ-హర్యానా, యూపీలలో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనాలు వచ్చాయి .

భారతదేశంలో అత్యధిక భూకంపాలు సంభవించే రాష్ట్రం ఏది?

భారతదేశ భూకంప డిజైన్ కోడ్‌లో ఇవ్వబడిన భారతదేశ భూకంప జోనింగ్ మ్యాప్ యొక్క తాజా వెర్షన్ ప్రకారం, భారతదేశాన్ని నాలుగు భూకంప మండలాలుగా విభజిస్తుంది. దాని ప్రకారం భారతదేశంలో అత్యంత భూకంప సంభావ్య ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, గుజరాత్ మరియు అస్సాం . భూకంపాలు ఎక్కువగా సంభవించే మూడు రాష్ట్రాలు ఇవి.

ఢిల్లీలో భూకంపాలు వస్తాయా?

ఢిల్లీ జోన్ IV లో ఉంది, ఇది చాలా ఎక్కువ భూకంప తీవ్రతను కలిగి ఉంటుంది, ఇక్కడ సాధారణంగా భూకంపాలు 5-6 తీవ్రతతో సంభవిస్తాయి, కొన్ని తీవ్రతలు 6-7 మరియు అప్పుడప్పుడు 7-8 తీవ్రతతో సంభవిస్తాయి .

Read hindi news: hindi.vaartha.com

Read also: Gold Rates Today: నేడు స్పల్పంగా తగ్గిన బంగారం ధరలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

శీతాకాల సమావేశాల పదో రోజు పార్లమెంట్‌లో అనేక కీలక అంశాలు…

శీతాకాల సమావేశాల పదో రోజు పార్లమెంట్‌లో అనేక కీలక అంశాలు…

డిజిటల్ జనగణన ఏప్రిల్ నుంచి ప్రారంభం, రెండు దశల్లో భారీ లెక్కింపు…

డిజిటల్ జనగణన ఏప్రిల్ నుంచి ప్రారంభం, రెండు దశల్లో భారీ లెక్కింపు…

పేరు మార్పు? కొత్తగా ‘పూజ్య బాపు గ్రామీణ రోਜ਼్గార్ యోజన’గా మారనున్న సూచనలు

పేరు మార్పు? కొత్తగా ‘పూజ్య బాపు గ్రామీణ రోਜ਼్గార్ యోజన’గా మారనున్న సూచనలు

కేరళ నటి దాడి కేసు ఆరుగురికి 20 ఏళ్ల శిక్ష – సెషన్స్ కోర్టు కీలక తీర్పు

కేరళ నటి దాడి కేసు ఆరుగురికి 20 ఏళ్ల శిక్ష – సెషన్స్ కోర్టు కీలక తీర్పు

ఢిల్లీ హైకోర్టు బాట పడుతున్న సినీ ప్రముఖులు ఎందుకో తెలుసా..?

ఢిల్లీ హైకోర్టు బాట పడుతున్న సినీ ప్రముఖులు ఎందుకో తెలుసా..?

హైదరాబాద్‌లో స్ట్రే కుక్కల సమస్య కొనసాగుతూనే GHMC‌కు SC ఆదేశాల అమలు సవాల్

హైదరాబాద్‌లో స్ట్రే కుక్కల సమస్య కొనసాగుతూనే GHMC‌కు SC ఆదేశాల అమలు సవాల్

సైబర్ నేరగాళ్ల ఆట కట్టించే CNAP సిస్టమ్

సైబర్ నేరగాళ్ల ఆట కట్టించే CNAP సిస్టమ్

IndiGo డిసెంబర్ 3–5 ఇబ్బందులకు ₹10,000 వౌచర్లు ప్రకటించిన ఎయిర్‌లైన్…

IndiGo డిసెంబర్ 3–5 ఇబ్బందులకు ₹10,000 వౌచర్లు ప్రకటించిన ఎయిర్‌లైన్…

ఫ్లైట్ టికెట్ రేట్లను నియంత్రించలేం – రామ్మోహన్

ఫ్లైట్ టికెట్ రేట్లను నియంత్రించలేం – రామ్మోహన్

స్కూళ్లలో వందేమాతరం తప్పనిసరి చేయాలని డిమాండ్

స్కూళ్లలో వందేమాతరం తప్పనిసరి చేయాలని డిమాండ్

టికెట్ ఉన్నవారికే మెస్సీ మ్యాచ్ ఎంట్రీ

టికెట్ ఉన్నవారికే మెస్సీ మ్యాచ్ ఎంట్రీ

కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్

కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్

📢 For Advertisement Booking: 98481 12870