हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Sigachi Accident : సిగాచీ పేలుడులో 9 మంది గల్లంతు..

Divya Vani M
Sigachi Accident : సిగాచీ పేలుడులో 9 మంది గల్లంతు..

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ (Sigachi in Pashamilaram Accident) పరిశ్రమ ప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. దాదాపు 40 మంది కార్మికులు ఈ ఘోర ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇప్పటికీ 9 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు (9 workers missing). అధికారిక ప్రకటనల ప్రకారం, వీరు పూర్తిగా గల్లంతయ్యారని జిల్లా కలెక్టర్, కంపెనీ యాజమాన్యం తెలిపారు.ప్రమాద ప్రాంతంలో శిథిలాల తొలగింపు దాదాపుగా పూర్తయింది. అంతా ఎక్కడికక్కడ జల్లెడలాగా గాలించారు. అయినా గల్లంతైన కార్మికుల పట్ల స్పష్టత రాలేదు. వీరి సంఖ్య ఇంకా పెరగవచ్చని సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అభిప్రాయపడుతోంది.

Sigachi Accident : సిగాచీ పేలుడులో 9 మంది గల్లంతు..
Sigachi Accident : సిగాచీ పేలుడులో 9 మంది గల్లంతు..

కుటుంబాల్లో కలకలం – ప్రభుత్వంపై ఆగ్రహం

ఇంతవరకూ స్పష్టత లేకపోవడం కుటుంబాలను ఆవేదనలోకి నెట్టింది. బాధిత కుటుంబాలతో ఐలా భవనంలో సమావేశమైన సీఎస్‌ను, “మా పరిస్థితి ఏంటి?” అంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. తమ కుటుంబీకులు మరణించారని అంగీకరించిన అధికారులు, “అందరికీ న్యాయం చేస్తాం” అని హామీ ఇచ్చారు.సమావేశం అనంతరం కొన్ని కుటుంబాలు జిల్లా కలెక్టర్ కాళ్లపై పడుతూ తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో గందరగోళం

లాకర్ రూంలో లభించిన సెల్‌ఫోన్లు కాంట్రాక్టు కార్మికులవని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కంపెనీ యాజమాన్యం ఇప్పటివరకు ఈ అంశంపై స్పందించలేదు. గల్లంతైన కార్మికుల మృతదేహాలు లభించకపోతే, పరిహారం విషయంలో అనేక శంకలు ఎదురవుతున్నాయి.ఇప్పటికీ ప్రభుత్వం గల్లంతైన వారిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. సీఎస్ సైతం దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరింత ఆలస్యం కాకముందే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Read Also : BJP, RSSలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్లు ఉన్నారా? – ఖర్గే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870