हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Damodara Rajanarsimha:సహాయక చర్యలు కొనసాగుతున్నాయి – మంత్రి దామోదర రాజనర్సింహ

Anusha
Damodara Rajanarsimha:సహాయక చర్యలు కొనసాగుతున్నాయి – మంత్రి దామోదర రాజనర్సింహ

ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘటనా స్థలం పరిశీలన

పటాన్ చెరు పారిశ్రామిక వాడలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు యథావిధిగా కొనసాగుతున్నాయని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) తెలిపారు. ఘటన స్థలాన్ని ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందర్శించి బాధితులను పరామర్శించారు. అధికారులతో కలిసి సహాయక చర్యల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 36 మంది మృతి చెందారని, అందులో 18 మృతదేహాలను గుర్తించామని, 16 మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించామని వెల్లడించారు. ఇంకా 11 మంది గల్లంతు కావడంతో వారి కోసం గాలింపు కొనసాగుతుందని అన్నారు.

Damodara Rajanarsimha:సహాయక చర్యలు కొనసాగుతున్నాయి - మంత్రి దామోదర రాజనర్సింహ
Damodara Rajanarsimha

సహాయక చర్యల్లో

తమ వారి ఆచూకీ తెలియక బాధపడుతున్న కుటుంబ సభ్యుల ఆవేదనను గమనించిన మంత్రి వారిని ఓదార్చారు. అధికార యంత్రాంగం (Authority) పూర్తి సమర్పణతో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదని తెలిపారు.ఈ ప్రమాదంలో గాయపడ్డ 30 మందికి పైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స (Treatment) పొందుతున్నారు, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది అని మంత్రి వివరించారు. వెంటనే స్పందనగా క్షతగాత్ర కుటుంబాలకు రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

Read Also: Rain: నేడు తెలంగాణలో భారీ వర్షాలు..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870