हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Pasamailaram fire accident : సిగాచి యాజమాన్యంపై కేసు నమోదు

Divya Vani M
Pasamailaram fire accident : సిగాచి యాజమాన్యంపై కేసు నమోదు

పాశమైలారం (Pasamailaram) పారిశ్రామికవాడలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదు మేరకు సిగాచి కంపెనీ యాజమాన్యంపై బీడీఎల్ భానూర్ పోలీసులు కేసు నమోదు (Bhanur police have registered a case) చేశారు. భారతీయ న్యాయ విభాగంలోని 105, 110, 117 సెక్షన్ల కింద విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి ఘటన స్థలానికి వెళ్లారు. సహాయక చర్యల పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు పలువురు మృతదేహాలు బయటపడగా, 11 మందికి ఇప్పటికీ ఆచూకీ లేదని వెల్లడించారు. శిథిలాల కింద ఇంకా ప్రజలు ఉండే అవకాశం ఉందని, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.

వలస కార్మికుల ప్రాణాలు కోల్పోవడం బాధాకరం

పొట్టకూటి కోసం వలస వచ్చిన వారు ఇలా చనిపోవడం హృదయవిదారకం, అని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన భద్రతాపరమైన ప్రమాణాలు లేకపోవడానికే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశ్రమల తనిఖీలు సరైన విధంగా జరుగుతున్నాయా అనే అనుమానం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ ప్రమాదానికి బాధ్యులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, అని డిమాండ్ చేశారు. సిగాచి యాజమాన్యానికి చెందిన మరో మూడు పరిశ్రమలకూ తక్షణమే తనిఖీలు జరపాలని కోరారు.

శిథిలాల కింద మృతదేహాల కోసం పోలీస్ జాగిలాలు ఉపయోగించాలి

ఇంకా మృతదేహాలు ఉన్నాయనే అనుమానంతో, ప్రత్యేక జాగిలాలను వినియోగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అంబులెన్స్ లభ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ విషయంలో కేంద్రం రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. “ఇది రాజకీయాల అంశం కాదు,” అంటూ విలేకరుల ప్రశ్నకు కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Read Also : New BJP Chief : తెలుగు రాష్ట్రాల బీజేపీ కొత్త చీఫ్‌లకు చంద్రబాబు విషెష్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్

ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం.. స్పందించిన RS ప్రవీణ్ కుమార్

మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి

మహిళలకు రూ.2,500 కాదు.. ఆల్రెడీ రూ.3వేలు ఇస్తున్నాం: మంత్రి

కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

కెసిఆర్ పై చర్యలు తీసుకునే దమ్ము లేదా ? – కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

మహిళా ఫిజియోథెరపీస్ట్‌ ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌లో విషాదం, మహిళా డాక్టర్ ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌లో విషాదం, మహిళా డాక్టర్ ఆత్మహత్య

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మహాజాతర ముగింపుతో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

సిద్దిపేట జిల్లాలోకి పెద్దపులి ప్రవేశించినట్లు అనుమానం

📢 For Advertisement Booking: 98481 12870