हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

CM Chandrababu Naidu : నేడు తూర్పుగోదావరిలో చంద్రబాబు పర్యటన

Divya Vani M
CM Chandrababu Naidu : నేడు తూర్పుగోదావరిలో చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో (In East Godavari district) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు.ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 10.30 గంటలకు కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్ద దిగనున్నారు. అక్కడి నుంచి కారులో తాళ్లపూడి మండలం మలకపల్లికి 10.45కి చేరుకుంటారు.మలకపల్లిలో చంద్రబాబు ప్రత్యేకంగా ఓ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్వయంగా అందజేస్తారు. ఆ తరువాత గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పీ-4 పథకం కింద దత్తత తీసుకున్న నిరుపేద కుటుంబాలను కలుసుకుని మట్లాడతారు.

పేదలతో ముఖాముఖి – సంక్షేమంపై చర్చ

పథకాల అమలుపై సమీక్ష, సమస్యలపై చర్చ, వారి అభిప్రాయాలను స్వయంగా వినే ఈ కార్యక్రమం పేదలకు మద్ధతుగా నిలుస్తుందని భావిస్తున్నారు. పీ-4 పథకం కింద వచ్చిన అభ్యర్థులతో కూడా ముఖాముఖి మాట్లాడనున్నారు.అనంతరం కాపవరం గ్రామానికి వెళ్లి టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, నియోజకవర్గ అభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.

చిత్తూరు పర్యటనకు బయలుదేరే ముందు రాజమండ్రి చేరిక

మధ్యాహ్నం 3.30 గంటలకు చంద్రబాబు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 3.40 గంటలకు చిత్తూరు పర్యటన నిమిత్తం బెంగళూరు వైపు హెలికాప్టర్‌లో పయనమవుతారు.ఈ పర్యటనను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్వయంగా పర్యవేక్షణ చేశారు. స్థానిక అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

Read Also : Hindu woman rape : బంగ్లాదేశ్‌లో మరోసారి హిందూ మహిళపై దారుణం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యథేచ్ఛగా కారం కల్తీ 200 మిల్లుల్లో తయారీ

యథేచ్ఛగా కారం కల్తీ 200 మిల్లుల్లో తయారీ

గంటేడ గౌరునాయుడుకు తాపీ ధర్మారావు పురస్కారం

గంటేడ గౌరునాయుడుకు తాపీ ధర్మారావు పురస్కారం

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘటనపై పోలీసు కేసు నమోదు

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘటనపై పోలీసు కేసు నమోదు

గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ

గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ

ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శి, ధర్మ స్థాపనకు దిక్సూచి

ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శి, ధర్మ స్థాపనకు దిక్సూచి

ప్రవాసాంధ్రులకు అండగా ఉంటా: మంత్రి లోకేష్

ప్రవాసాంధ్రులకు అండగా ఉంటా: మంత్రి లోకేష్

ఎపిలో రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా చిరుధాన్యాలు

ఎపిలో రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా చిరుధాన్యాలు

అర్బన్ ప్రాంతాల సదుపాయాలతో 359 రూర్బన్ పంచాయతీలు!

అర్బన్ ప్రాంతాల సదుపాయాలతో 359 రూర్బన్ పంచాయతీలు!

మతమార్పిడులపై దర్యాప్తు జరిపించండి

మతమార్పిడులపై దర్యాప్తు జరిపించండి

బస్ డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసిన యువకులు..కారణమిదే!

బస్ డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసిన యువకులు..కారణమిదే!

టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

త్వరలో వైజాగ్ లో సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటు – సీఎం చంద్రబాబు

త్వరలో వైజాగ్ లో సైక్లింగ్ ట్రాక్ లు ఏర్పాటు – సీఎం చంద్రబాబు

📢 For Advertisement Booking: 98481 12870