हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Ashwini Vaishnaw : టికెట్ రిజర్వేషన్ చార్ట్ పై కీలక నిర్ణయం : రైల్వే శాఖ

Divya Vani M
Ashwini Vaishnaw : టికెట్ రిజర్వేషన్ చార్ట్ పై కీలక నిర్ణయం : రైల్వే శాఖ

రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ (Indian Railways) నుండి ఓ గొప్ప శుభవార్త వచ్చింది. ఇకపై రిజర్వేషన్ తుది చార్ట్‌ను రైలు బయలుదేరే 8 గంటల ముందే విడుదల చేయనుంది. ఇప్పటి వరకు ఈ చార్ట్‌ను కేవలం 4 గంటల ముందు మాత్రమే రిలీజ్ చేసేవారు. ఈ కొత్త మార్పుతో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు చాలా ఉపశమనం లభించనుంది.వెయిటింగ్‌లో ఉన్న ప్రయాణికులకు ఇది మంచి అవకాశం. వారు తమ టికెట్ స్టేటస్‌ను ముందే తెలుసుకోవచ్చు. కన్ఫర్మ్ కాకపోతే ఇతర ఏర్పాట్లకు సమయం దొరుకుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారు ఎక్కువగా లాభపడతారు. ఇదే లక్ష్యంతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) అధికారులతో సమీక్ష చేసి నిర్ణయం తీసుకున్నారు.(Ashwini Vaishnaw)

రికార్డు స్థాయిలో టికెట్ బుకింగ్‌కు అవకాశం

ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను (PRS) రైల్వే విస్తృతంగా అప్‌గ్రేడ్ చేస్తోంది. ఈ కొత్త వ్యవస్థను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) రూపొందిస్తోంది. ఇది మునుపటి కన్నా పది రెట్లు ఎక్కువ లోడ్‌ను హ్యాండిల్ చేయగలదు. ఒక నిమిషంలోనే 1.5 లక్షల టికెట్లు బుక్ చేయడం, 40 లక్షల టికెట్ ఎంక్వైరీలను మేనేజ్ చేయడం సాధ్యం అవుతుంది.

డిసెంబర్ 2025లో కొత్త వ్యవస్థ అందుబాటులోకి

ఈ అధునాతన టికెటింగ్ సిస్టమ్ డిసెంబర్ 2025 నాటికి పూర్తవుతుంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు వేగవంతమైన సేవలు లభిస్తాయి. టికెట్ బుకింగ్ కూడా సులభతరమవుతుంది. ముఖ్యంగా పీక్స్ సీజన్‌లో వెబ్‌సైట్ క్రాష్ అవుతుండడాన్ని ఇది నివారిస్తుంది.జూలై 1 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు ఓటీపీ తప్పనిసరిగా అమలు చేయనున్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసేటప్పుడు ఆధార్ లేదా డిజిలాకర్ ఆధారిత గుర్తింపు అవసరం. దీనివల్ల టికెట్ దళారులదొంగ దాడులకు చెక్ పడుతుంది. ప్రయాణికుల భద్రతకు ఇది మంచి మార్గం అవుతుంది.

Read Also : Nara Lokesh : మీ ఏడుపులే మాకు దీవెనలు : నారా లోకేశ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870