हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Nara Lokesh : మీ ఏడుపులే మాకు దీవెనలు : నారా లోకేశ్

Divya Vani M
Nara Lokesh : మీ ఏడుపులే మాకు దీవెనలు : నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం జగన్ (Jagan) చేసిన ఆరోపణలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రంగా స్పందించారు. “జగన్ గారూ… మీ ఏడుపులే మాకు దీవెనలు!” అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్యా రంగంలో జరుగుతున్న మెరుగుదల చూసి జగన్ ఓర్వలేక అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.మీ ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థను ఎటు మలుపు తిప్పారో అందరికీ తెలుసు, అని లోకేశ్ పేర్కొన్నారు. తాను మంత్రి అయిన తరువాత ఒక్క ఏడాదిలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నానని, అదే చూసి జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు.

ఈసెట్ అడ్మిషన్లపై స్పష్టత

ఈసెట్ కౌన్సిలింగ్ విషయంలో జగన్ చేసిన విమర్శలకూ లోకేశ్ సమాధానమిచ్చారు. “మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కౌన్సిలింగ్‌ నిర్వహించారో కూడా గుర్తు లేదు. కోవిడ్‌ అనంతరం 2022లో సెప్టెంబర్‌లో, 2023లో జూలై చివర్లో మాత్రమే కౌన్సిలింగ్‌ పూర్తి చేశారు,” అని వివరించారు. అయితే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2024లో కౌన్సిలింగ్‌ జూలై మూడో వారంలో పూర్తవుతుందని తెలిపారు.

అబద్ధాలపై మేం చతురంగా ఎదురిస్తాం

లోకేశ్ మాట్లాడుతూ, “జగన్ గారి మాటలకు నిజం కనిపించడం లేదు. అసలు ఓ వైపు రాష్ట్రాన్ని చితికదిడ్చినవారు, మరోవైపు మాకు బోధలు చెబుతున్నారు. ఇది ప్రజలకు హాస్యాస్పదంగా మారింది,” అని ఎద్దేవా చేశారు. తాము చేస్తున్న సుదీర్ఘ సంస్కరణలను ప్రజలు గుర్తిస్తున్నారని, జగన్ చేసే విమర్శలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని తెలిపారు.

ప్రజల నమ్మకమే మా బలం

“మేము విద్యను ఒక మిషన్‌గా తీసుకున్నాం. నాణ్యతపై స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న శ్రమను తక్కువ అంచనావేయడం అన్యాయం,” అని లోకేశ్ తెలిపారు. ఈ విమర్శలు తమను మేల్కొలిపే అవకాశం అవుతాయని, ప్రజలతో జతగా ప్రయాణిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read Also : YS Jagan : ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ: జగన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

📢 For Advertisement Booking: 98481 12870