हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Bus Accident: బస్టాప్ లో వేచి ఉన్న మహిళలపై దూసుకెళ్లిన బస్సు..ఎక్కడంటే?

Sharanya
Bus Accident: బస్టాప్ లో వేచి ఉన్న మహిళలపై దూసుకెళ్లిన బస్సు..ఎక్కడంటే?

Kerala: కేరళ (Kerala) లోని త్రిసూర్ జిల్లా చోవూర్ బస్టాండ్‌లో శనివారం మధ్యాహ్నం ఒక దారుణ ఘటన జరిగింది. వర్షం పడుతుండగా బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపైకి ఒక్కసారిగా ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద సమయంలో పరిస్థితి ఎలా ఉందంటే

త్రిసూర్ లోని చోవూర్ బస్టాండ్ లో ముగ్గురు మహిళలు బస్సు కోసం వేచి ఉన్నారు. వర్షం పడుతుండడంతో గొడుగులతో నిల్చున్నారు. ఇంతలో ఓ బస్సు అటుగా వస్తూ అదుపుతప్పింది. బస్టాప్ ముందు నిల్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. మహిళలు ప్రమాదాన్ని గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.

సీసీటీవీ ఫుటేజ్ వైరల్:

ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లను కలచివేస్తున్నాయి.

డ్రైవర్ పరారీలో:

ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ఘటన అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలింపు ప్రారంభించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి స్తిరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Chennai: మహిళా ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం

Tiger: సియోని జిల్లాలో ఇద్దరిని బలిగొన్న పులి ఎట్టకేలకు పట్టివేత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870